ముగిసిన 58 వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు
హైదరాబాద్, నవంబర్ 20, అద్దం న్యూస్ : హైదరాబాద్ నగర కేంద్ర గ్రంథాలయంలో 58 వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హైదరాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ పలని కదిరవన్, నగర గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేశిరెడ్డి ఉపేందర్ రెడ్డి, కార్యదర్శి పొట్లూరి పద్మజ హాజరయ్యారు. ఉద్యోగులు, ఔట్సోర్సింగ్ సిబ్బంది, విద్యార్థులు, అలాగే పోటీల్లో విజయం సాధించిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ పలని కదిరవన్ మాట్లాడుతూ... విద్యార్థులు...