ఉడిపి హోటల్‌ను ప్రారంభించిన బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్

ఉడిపి హోటల్‌ను ప్రారంభించిన బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్ ముషీరాబాద్, సెప్టెంబ‌ర్ 04, అద్దం న్యూస్ :    ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ అశోక్‌న‌గ‌ర్ మెయిన్ రోడ్డు మార్గంలో నూత‌నంగా ఏర్పాటు చేసిన శ్రీ రాఘ‌వేంద్ర ఉడిపి హోట‌ల్ ప్రారంభోత్స‌వం గురువారం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్ ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో హోటల్ యజమాని భాస్కర్ శెట్టి, చంద్ర శెట్టి, శేఖర్ శెట్టి, బిజెపి డివిజన్ అధ్యక్ష,...