ఉగ్రవాదుల స్థావరాలపై భారత సైనికుల దాడి పై సంబురాలు
ఉగ్రవాదుల స్థావరాలపై భారత సైనికుల దాడి పై సంబురాలు [caption id="attachment_9580" align="aligncenter" width="644"] జాతీయ జెండాలతో కలిసి ర్యాలీని నిర్వహిస్తున్న ఎమ్మెల్యే ముఠా గోపాల్[/caption] హైదరాబాద్, మే 7, అద్దం న్యూస్ : కాశ్మీర్ లోనీ పహాల్గామ్లో పాకిస్థాన్ ఉగ్రవాదుల దుశ్చర్యలకు అమరులైన భారతీయుల మరణాలకు ప్రతీకగా ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత సైనిక బలగాలు మంగళవారం...