అబద్ద‌పు హామీల‌ను ఇచ్చి అధికారంలోకి వ‌చ్చిన కాంగ్రెస్ ప్ర‌భుత్వం

అబద్ద‌పు హామీల‌ను ఇచ్చి అధికారంలోకి వ‌చ్చిన కాంగ్రెస్ ప్ర‌భుత్వం – బిఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, తెలంగాణ ఉద్యమకారుడు రేషం మల్లేష్ హైద‌రాబాద్‌, సెప్టెంబ‌ర్ 9, ( అద్దం న్యూస్ ) :   అబద్ద‌పు హామీల‌ను ఇచ్చి అధికారంలోకి వ‌చ్చి ప్ర‌జ‌ల‌ను కాంగ్రెస్ ప్ర‌భుత్వం మోసం చేసింద‌ని బిఆర్ఎస్ పార్టీ రాంన‌గ‌ర్ డివిజ‌న్‌ మాజీ అధ్యక్షుడు, తెలంగాణ ఉద్యమకారుడు రేషం మల్లేష్ అన్నారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీల‌ను అమ‌లు చేయ‌డంలో విఫ‌ల‌మైన కాంగ్రెస్ ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను తెలియ‌చేసేందుకు గురువారం బిఆర్ఎస్ పార్టీ మాజీ...