బిసిల‌కు 42 శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించిన ఘ‌న‌త కాంగ్రెస్ పార్టీదే – రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అర‌వింద్ కుమార్ యాద‌వ్

బిసిల‌కు 42 శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించిన ఘ‌న‌త కాంగ్రెస్ పార్టీదే – రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అర‌వింద్ కుమార్ యాద‌వ్ ముషీరాబాద్‌, సెప్టెంబ‌ర్ 01, అద్దం న్యూస్ :   బిసిల‌కు 42 శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించిన ఘ‌న‌త కాంగ్రెస్ పార్టీదే అని తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అర‌వింద్ కుమార్ యాద‌వ్ ( టిల్లు ) అన్నారు. బిసిల‌కు 42 శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పిస్తూ రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదం తెలిపినందుకుగాను హైద‌రాబాద్ ఆర్టీసి క్రాస్ రోడ్ చౌర‌స్తాలో కాంగ్రెస్...