పాక్‌ చేతిలో ఓటమి.. బీసీసీఐ సీరియస్‌

పాక్‌ చేతిలో ఓటమి.. బీసీసీఐ సీరియస్‌   అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: అండర్‌-19 ఆసియా కప్‌లో ఆయుష్‌ మాత్రే నేతృత్వంలోని భారత జట్టు వరుసగా అన్ని మ్యాచ్‌లు గెలిచి కీలకమైన టైటిల్ పోరులో తడబడింది. పాకిస్థాన్‌తో జరిగిన ఫైనల్‌లో భారత్ 191 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. ఈ విషయాన్ని బీసీసీఐ సీరియస్‌గా తీసుకుంది. ఇటీవల అండర్-19 జట్టు ప్రదర్శనపై సోమవారం ఆన్‌లైన్‌లో జరిగిన అపెక్స్‌ కౌన్సిల్ సమావేశంలో బోర్డు సభ్యులు చర్చించారు. టీమ్ పెర్ఫామెన్స్‌పై సమీక్ష అవసరమని నిర్ణయించారు. తుది పోరులో పాకిస్థాన్...