కురుమలు ఐక్యంగా ఉండి రాజకీయాల్లోకి రాణించినప్పుడే అభివృద్ధి
కురుమలు ఐక్యంగా ఉండి రాజకీయాల్లోకి రాణించినప్పుడే అభివృద్ధి – మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రజల మధ్యలో ఉన్న వారు ఎవరైనా గెలుపును వరిస్తారు – ఎంపి ఈటల రాజేందర్ కురుమ సర్పంచ్, ఉప సర్పంచ్లకు ఘన సన్మానం హైదరాబాద్, జనవరి 11, అద్దం న్యూస్ : కురుమలు ఐక్యంగా ఉండి రాజకీయాల్లోకి రాణించినప్పుడే అభివృద్ధి సాధ్యమని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. ఈ మేరకు ఆదివారం హైదరాబాద్ బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కురుమ యువ చైతన్య సమితి ఆధ్వర్యంలో ఇటీవల...