ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలి
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలి – బిజెపి ఎస్సీ మోర్చ మహంకాళి జిల్లా అధ్యక్షుడు గడ్డం నవీన్ హైదరాబాద్, సెప్టెంబర్ 7, ( అద్దం న్యూస్ ) : విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్కు సంబంధించిన రూ.12,000 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని బిజెపి ఎస్సీ మోర్చ మహంకాళి జిల్లా అధ్యక్షుడు గడ్డం నవీన్ డిమాండ్ చేశారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్కు సంబంధించిన రూ.12,000 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ చేపట్టిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో మహంకాళి...