పైప్లైన్ పనులను పరిశీలించిన మాజీ కార్పొరేటర్ పావని
పైప్లైన్ పనులను పరిశీలించిన మాజీ కార్పొరేటర్ పావని హైదరాబాద్, మార్చి 11, అద్దం న్యూస్ : ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్లోని మళ్యాయం చర్చీ రోడ్డు, అశోక్నగర్ ప్రాంతాల్లో రూ.12 లక్షల నిధులతో ప్రారంభమైన నూతన మంచినీటి పైప్లైన్ పనులను బుధవారం వాటర్ వర్క్స్ డిజిఎం వెంకట్ రెడ్డి, మేనేజర్ శివకుమార్, వర్క్స్ ఇన్స్పెక్టర్ శంకర్, బిజెపి నేతలతో కలిసి మాజీ కార్పొరేటర్ పావని పరిశీలించారు. మంచినీటి లో ప్రెషర్ సమస్యను పరిష్కరించే దిశగా చేపట్టిన నూతన పైప్లైన్ పనుల్లో నాణ్యతను పాటించి వేగవంతంగా...