న‌ర్సింగ్ విద్యార్థుల‌కు జ‌ప‌నీస్‌, జ‌ర్మ‌న్ భాష‌లు నేర్చుకునేలా ప్ర‌భుత్వం కార్య‌చ‌ర‌ణ‌ – ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి

న‌ర్సింగ్ విద్యార్థుల‌కు జ‌ప‌నీస్‌, జ‌ర్మ‌న్ భాష‌లు నేర్చుకునేలా ప్ర‌భుత్వం కార్య‌చ‌ర‌ణ‌ » ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఖ‌మ్మం, జ‌న‌వ‌రి 18, అద్దం న్యూస్ :   వివిధ దేశాల్లో ఉన్న ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవడానికి నర్సింగ్ విద్యార్థులకు జపనీస్, జర్మన్ భాషలు నేర్చుకునేలా ప్రభుత్వం అవసరమైన కార్యాచరణను రూపొందిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. ఖ‌మ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీలో దాదాపు 362 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులకు ఆదివారం ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. మున్నేరు నుంచి పాలేరు లింక్ కెనాల్, ఏదులాపురంలోని...