భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో అన్ని శాఖ‌ల అధికారులు అప్ర‌మ‌త్తంగా ఉండండి – అధికారుల‌ను ఆదేశించిన ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి

భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో అన్ని శాఖ‌ల అధికారులు అప్ర‌మ‌త్తంగా ఉండండి – అధికారుల‌ను ఆదేశించిన ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి తెలంగాణ బ్యూరో, ఆగ‌స్టు 16, అద్దం న్యూస్ :    భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో అన్ని శాఖ‌ల అధికారులు, సిబ్బంది మ‌రింత అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశించారు. నిజామాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, వికారాబాద్‌, జ‌య‌శంక‌ర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావ‌ర‌ణ శాఖ సూచ‌న‌ల నేప‌థ్యంలో ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి శ‌నివారం...