బిఆర్ఎస్ ర‌జ‌తోత్స‌వ స‌భ‌కు త‌ర‌లివెళ్లిన నేత‌లు

  బిఆర్ఎస్ ర‌జ‌తోత్స‌వ స‌భ‌కు త‌ర‌లివెళ్లిన నేత‌లు   హైదరాబాద్, ఏప్రిల్ 27, అద్దం న్యూస్ :   వ‌రంగ‌ల్ ఎల్క‌తుర్తిలో ఆదివారం జ‌రిగిన బిఆర్ఎస్ పార్టీ ర‌జ‌తోత్స‌వ స‌భ‌కు ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి భారీ ఎత్తున ఆ పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు త‌ర‌లివెళ్లారు. బిఆర్ఎస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు రేషం మ‌ల్లేష్‌, సిరిగిరి శ్యామ్‌ల ఆధ్వ‌ర్యంలో రాంన‌గ‌ర్ చౌర‌స్తా వ‌ద్ద గ‌ల అమ‌ర‌వీరుల స్థూపం వ‌ద్ద నివాళి కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా రాంన‌గ‌ర్ మాజీ కార్పొరేట‌ర్ వి.శ్రీనివాస్‌రెడ్డి హాజ‌రై అమ‌ర‌వీరులకు...