జ‌ల‌మండ‌లి పర్సనల్ డైరెక్టర్‌గా మహ్మద్ అబ్దుల్ ఖాదర్ బాధ్య‌త‌ల స్వీక‌ర‌ణ‌

  [caption id="attachment_9021" align="aligncenter" width="375"] జ‌ల‌మండ‌లి పర్సనల్ డైరెక్టర్‌గా మహ్మద్ అబ్దుల్ ఖాదర్ బాధ్య‌త‌ల స్వీక‌ర‌ణ‌[/caption] హైదరాబాద్, ఏప్రిల్ 21 అద్దం న్యూస్ :    జ‌ల‌మండ‌లి పర్సనల్ డైరెక్టర్‌గా మహ్మద్ అబ్దుల్ ఖాదర్ శనివారం బాధ్య‌త‌లు స్వీక‌రించారు. సీజీఎం(పి అండ్ ఏ) గా ప‌నిచేస్తున్న ఆయ‌న డైరెక్టర్ (పర్సనల్)గా పదోన్నతి పొందారు. ఈ నేప‌థ్యంలోనే సోమవారం ఆయ‌న ఖైర‌తాబాద్‌లోని ప్ర‌ధాన కార్యాల‌యంలో ఎండీ అశోక్‌రెడ్డిని ఆయ‌న ఛాంబ‌ర్‌లో మ‌ర్యాద పూర్వ‌కంగా కలిశారు. ఈ సంద‌ర్భంగా ఎండీ ఆయ‌న‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. స‌న్మానించిన...