Road accident: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలుగు దంపతుల మృతి

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: అమెరికా (America)లో జరిగిన రోడ్డు ప్రమాదం (Road accident)లో తెలుగు దంపతులు (Telugu couple) మృతి చెందారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన భార్యాభర్తలు కొటికలపూడి కృష్ణ కిశోర్‌ (టిన్ను) (45), ఆశ (40) వాషింగ్టన్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. వారి కుమార్తె, కుమారుడికి తీవ్రగాయాలయ్యాయి. ఈ మేరకు వారి కుటుంబసభ్యులకు సమాచారం అందింది. కృష్ణ కిశోర్‌ దశాబ్ద కాలానికి పైగా అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. ఆ దంపతులు 10 రోజుల క్రితం పాలకొల్లు వచ్చి...