సజ్జనార్పై సంచలన ఆరోపణలు చేస్తూ ప్రధాని మోదీ, సీఎం రేవంత్ రెడ్డికి ఆర్టీసీ కార్మికుల లేఖ
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, లోకాయుక్త, సెంట్రల్ విజిలెన్స్కు లేఖ 9 పేజీల లేఖ రాసిన 400 మంది ఆర్టీసీ కార్మికులు చిన్న చిన్న పొరపాట్లకు తమను తొలగించారని ఆగ్రహం పెద్ద పెద్ద స్కాంలు చేశారంటూ సజ్జనార్పై ఆరోపణలు తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్పై అవినీతి ఆరోపణలు చేస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా పలువురు ప్రముఖులకు 400 మంది ఆర్టీసీ కార్మికులు (సస్పెన్షన్కు గురైన) లేఖ రాశారు. ఈ లేఖలో సజ్జనార్ తీవ్ర అవినీతి ఆరోపణలు చేశారు....