పద్యనాటకాలను ఆదరించాలి – దక్షిణ మధ్య రైల్వే పూర్వ జనరల్ మేనేజర్ సి.రామకృష్ణ
సిటి కల్చరల్, అద్దం న్యూస్ : తెలుగునాట అనాదిగా ప్రదర్శిస్తున్న పద్యనాటకాలను ఆదరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని దక్షిణమధ్య రైల్వే పూర్వ జనరల్ మేనేజర్ సి.రామకృష్ణ అన్నారు. ప్రపంచ రంగస్థ దినోత్సవం సందర్భంగా అలకాపురి శృంగేరి శంకరమఠంలో భగవాన్ శ్రీశ్రీశ్రీ సత్యసాయి బాబావారి శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ భాషాసాంస్కృతిక శాఖ, అలకాపురి శృంగేరి శంకరమఠం సహకారంతో చోడేశ్వర నాట్యమండలి ఆధ్వర్యంలో ప్రదర్శించిన తిరుపతి వెంకట కవుల పాండవోద్యోగంలోని 'పాండవుల ఉపప్లావ్య ఘట్టం' ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రామకృష్ణ పాల్గొని...