బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పోరాడిన ప్ర‌థ‌మ‌ సంఘ సంస్కర్త జ్యోతిబా ఫులే

బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పోరాడిన ప్ర‌థ‌మ‌ సంఘ సంస్కర్త జ్యోతిబా ఫులే – టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నాయకులు నల్లెల్ల కిషోర్, పి.బలరాజ్ గౌడ్ హైదరాబాద్, ఏప్రిల్ 11, అద్దం న్యూస్ :    బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పోరాడిన ప్ర‌థ‌మ‌ సంఘ సంస్కర్త జ్యోతిబా ఫులే అని తెలుగుదేశం పార్టీ సికింద్రాబాద్ పార్లమెంట్ నాయకులు నల్లెల్ల కిషోర్, పి.బలరాజ్ గౌడ్ లు అన్నారు. మహాత్మా జ్యోతిబా ఫులే 200వ జయంతి కార్య‌క్ర‌మం శ‌నివారం టిడిపి హైద‌రాబాద్ జిల్లా...