ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేయాలి
ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేయాలి – సీఎం రేవంత్రెడ్డిని కలిసిన తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ హైదరాబాద్, ఆగస్టు 29, ( అద్దం న్యూస్ ) : తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ చైర్మన్ డాక్టర్ కె.కేశవరావు నేతృత్వంలోని కమిటీ ప్రతినిధి బృందం శనివారం డాక్టర్ బిఆర్.అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డిని శనివారం కలిసి ఉద్యమకారుల గుర్తింపు, సంక్షేమానికి సంబంధించిన అంశాలపై చర్చించింది. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ...