Tirumala : బ్రహ్మోత్సవాల నాటికి పూర్తిస్థాయిలో ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి తీసుకురావాలి

బ్రహ్మోత్సవాల నాటికి పూర్తిస్థాయిలో ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి తీసుకురావాలి – ఎల‌క్ట్రిక్ బ‌స్సుల‌పై రిల‌య‌న్స్ బృందంతో సమావేశంలో టీటీడీ అద‌న‌పు ఈవో  తిరుమ‌ల‌, జూలై 8, ( అద్దం న్యూస్ ) :   బ్రహ్మోత్సవాల నాటికి పూర్తిస్థాయిలో ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి తీసుకురావాలని టీటీడీ అద‌న‌పు ఈవో సిహెచ్.వెంక‌య్య చౌద‌రి అన్నారు. రిల‌య‌న్స్ సంస్థ టీటీడీకి 25 ఎల‌క్ట్రిక్ బ‌స్సుల‌ను విరాళంగా ఇస్తుండ‌టంతో ఛార్జింగ్ స్టేష‌న్ ఏర్పాటు, ప‌వ‌ర్ సప్లై, డ్రైవ‌ర్ల నిర్వ‌హ‌ణ, వివిధ మౌలిక స‌దుపాయాల ఏర్పాటుపై రిల‌య‌న్స్ సంస్థ ప్ర‌తినిధుల‌తో తిరుమ‌ల‌లోని...