వరంగల్, అద్దం న్యూస్ : వరంగల్ లోని సుప్రసిద్ధ భద్రకాళి అమ్మవారిని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గురువారం దర్శించుకున్నారు. ఆ భద్రకాళి అమ్మవారి ఆశీస్సులు తెలంగాణ ప్రజలపై ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కవిత కోరారు.

భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ కవిత
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png













Leave a Reply