Friday, September 18, 2026

Yearly Archives: 2025

మీడియా కమీషన్ ఏర్పాటు చేయాలి – టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య

కరీంనగర్, అద్దం న్యూస్ : రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యల పరిష్కరానికి వెంటనే చర్యలు తీసుకోవాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు....

ప్రతి మహిళ సామాజికంగా, ఆర్థికంగా ముందుకు వెళ్లాలి – క‌వాడిగూడ కార్పొరేట‌ర్ ర‌చ‌న శ్రీ

హైదరాబాద్, అద్దం న్యూస్ : ప్రతి మహిళ సామాజికంగా, ఆర్థికంగా ముందుకు వెళ్లాలని క‌వాడిగూడ కార్పొరేట‌ర్ జి.ర‌చ‌న శ్రీ అన్నారు. అప్స స్వ‌చ్ఛంద సంస్థ ఆధ్వ‌ర్యంలో మ‌హిళా దినోత్స‌వ వేడుక‌లు హైద‌రాబాద్ శెట్టి...

నటి విష్ణుప్రియకు హైకోర్టులో ఎదురుదెబ్బ

హైదరాబాద్, అద్దం న్యూస్ : నటి విష్ణుప్రియకు హైకోర్టులో ఎదురుదెబ్బ త‌గిలింది. తనపై నమోదైన 2 ఎఫ్ఐఆర్ లు క్వాష్ చేయాలని హైకోర్టులో విష్ణుప్రియ పిటిషన్ వేశారు. పోలీసుల విచారణకు సహకరించాలని క్వాష్...

క్రీడలకు తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యత – మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌

తెలంగాణ బ్యూరో, అద్దం న్యూస్ : క్రీడలకు తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ అన్నారు. హైద‌రాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో శాప్ ఛైర్మన్ శివసేనా రెడ్డి ఆధ్వర్యంలో 4వ కియో...

తెలంగాణ గడ్డమీద బహుజన రాజ్యం స్థాపిద్దాం

హైదరాబాద్, అద్దం న్యూస్ : తెలంగాణ గడ్డమీద బహుజన రాజ్యం స్థాపిద్దామ‌ని ప‌లువురు సామాజిక తత్వవేత్త ప్రపంచ పర్యావరణ సంస్థ జాతీయ అధ్యక్షులు డాక్టర్ సిహెచ్ భద్ర అన్నారు. హైద‌రాబాద్ బ‌షీర్‌బాగ్ ప్రెస్‌క్ల‌బ్‌లో...

శ్రీ వెంక‌టేశ్వ‌ర స్వామి దేవాల‌యంలో పూర్త‌యిన టెండ‌ర్ల ప్ర‌క్రియ‌

హైదరాబాద్, అద్దం న్యూస్ : హైద‌రాబాద్ న‌గ‌రం చిక్క‌డ‌ప‌ల్లిలో ప్ర‌సిద్ధిచెందిన శ్రీ వెంక‌టేశ్వ‌ర‌స్వామి దేవాల‌యంలో శేష వ‌స్త్రాలు, సిసి కెమెరాల మెయింట‌నెన్స్‌, పూల అలంక‌ర‌ణ వాటికి టెండ‌ర్ ప్ర‌క్రియ శుక్ర‌వారం ఆల‌య ప్రాంగ‌ణంలో...

ధాశరధి థియేటర్‌లో “ఆ-మ” అనే లఘుచిత్రం ప్ర‌ద‌ర్శ‌న‌

హైదరాబాద్, అద్దం న్యూస్ : హైద‌రాబాద్ బాగ్‌లింగంప‌ల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలోని దాశరథి థియేటర్‌లో శుక్ర‌వారం సాయంత్రం ప్రముఖ హస్త కళా కారిణి, 'హస్త కళా శిరోమణి' పి.కమలా ప్రసాదరావు సృష్టించిన, “హర్...

ఆరె కటికలకు ప్రత్యేక కార్పొరేష‌న్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేయాలి – ఆరె క‌టిక అభివృద్ధి సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్య‌క్షుడు భూంప‌ల్లి అశోక్‌కుమార్‌

హైదరాబాద్, అద్దం న్యూస్ : ఆరె కటికలకు ప్రత్యేక కార్పొరేష‌న్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆరె క‌టిక అభివృద్ధి సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్య‌క్షుడు జి.భూంప‌ల్లి అశోక్‌కుమార్ డిమాండ్ చేశారు. హైద‌రాబాద్ బాగ్‌లింగంప‌ల్లి...

బీసీల కోసం ప్రత్యేక బిల్లును ప్రవేశ పెట్టాలి – పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్

అంబ‌ర్‌పేట్‌, అద్దం న్యూస్ : రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించిన బీసీ బిల్లు తీర్మానాన్ని పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి బీసీల రిజర్వేషన్లు పెంచే విధంగా కృషి చేయాలని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్...

ప్రజలకు దాహార్తిని తీర్చడానికి చలివేంద్రాలు దోహదం – అంబర్‌పేట్ బిఅర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు సిద్ధార్థ ముదిరాజ్

అంబర్‌పేట్, అద్దం న్యూస్ : వేసవి కాలంలో ప్రజలకు దాహార్తిని తీర్చడానికి చలివేంద్రాలు దోహదపడతాయని అంబర్‌పేట్ బిఅర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు సిద్ధార్థ ముదిరాజ్ అన్నారు. అంబర్‌పేట్ బిఆర్ఎస్ కార్యాలయం ఎదుట చలివెంద్రాన్ని ప్రారంభించారు....

Most Read

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

You cannot copy content of this page