11 మంది యూట్యూబర్లపై కేసులను నమోదు చేసిన నగర పోలీసులు

హైదరాబాద్, అద్దం న్యూస్ : బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేస్తున్న 11 మంది యూ ట్యూబర్లు, ఇన్ ఫ్లూయన్సర్లపై హైదరాబాద్ నగర పోలీసులు కేసులు నమోదు చేశారు.…

Read More
విద్యా రంగానికి 20 శాతం బడ్జెట్ కేటాయించాలి – ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ డిమాండ్

విద్యా రంగానికి 20 శాతం బడ్జెట్ కేటాయించాలి – ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ డిమాండ్ హైదరాబాద్, అద్దం న్యూస్…

Read More
నూతన స్ట్రీట్ లైట్ల‌ ఏర్పాటును పర్యవేక్షించిన కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్

హైదరాబాద్, అద్దం న్యూస్ : ప్రజల విజ్ఞప్తి మేరకు వీధిలైట్లను ఏర్పాటు చేసినట్లు ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఏ.పావని వినయ్ కుమార్ అన్నారు. అందులో…

Read More
అప్పుడే పుట్టిన బేబీకి నిప్పట్టించి తగలబెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు

హైదరాబాద్, అద్దం న్యూస్ : హైదరాబాద్ ఇందిరాపార్క్ ఎన్టీఆర్ స్టేడియంలో అప్పుడే పుట్టిన బేబీకి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పట్టించి తగలబెట్టారు. చెత్తా చెదారంలో సోమవారం మధ్యాహ్నం 12…

Read More
అభివృద్ధి వికేంద్రీకరణకు కట్టుబడి ఉన్నాం  – మంత్రి లోకేష్‌

ఆంధ్ర ప్రదేశ్ బ్యూరో, అద్దం న్యూస్ : అభివృద్ధి వికేంద్రీకరణకు కట్టుబడి ఉన్నామని ఏపి మంత్రి నారా లోకేష్‌ అన్నారు. సోమవారం ప్రైవేట్‌ వర్సిటీల ఏర్పాటుపై ఏపీ…

Read More
కౌన్సిల్ ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీల వినూత్న నిరసన

తెలంగాణ బ్యూరో, అద్దం న్యూస్ : మిర్చి రైతుల సమస్యలు పరిష్కరించాలని, 25 వేల గిట్టుబాటు ధర కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సోమవారం శాసనమండలి ఆవరణలో…

Read More
నేడు తెలంగాణ అసెంబ్లీకి ఎస్సీ వర్గీకరణ, బిసి బిల్లులు

హైద‌రాబాద్ బ్యూరో, అద్దం న్యూస్ : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సోమవారం ( నేడు ) ఎస్సీ వర్గీకరణ, బీసీలకు విద్యాసంస్ధల్లో, స్థానిక సంస్థల్లో…

Read More
నైతికతలేని జర్నలిజం విశ్వసనీయత కోల్పోతుంది – టీడబ్ల్యూజేఎఫ్‌, హెచ్‌యుజే సెమినార్‌లో వక్తలు

నైతికతలేని జర్నలిజం విశ్వసనీయత కోల్పోతుంది మహిళలు మానసిక స్థైర్యంతో ముందుకెళ్లాలి నాయకత్వ స్థానాల్లోకి మహిళా పాత్రికేయులు రావాలి టీడబ్ల్యూజేఎఫ్‌, హెచ్‌యుజే సెమినార్‌లో వక్తలు హైద‌రాబాద్‌, అద్దం న్యూస్…

Read More
హైదరాబాద్‌తో సమానంగా వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేస్తాం    – ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి

తెలంగాణ‌ బ్యూరో, అద్దం న్యూస్ : హైదరాబాద్‌తో సమానంగా వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి చెప్పారు. ఓరుగల్లు గొప్ప చైతన్యం కలిగిన ప్రాంతమని,…

Read More
గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షల్లో అవ‌క‌త‌వ‌క‌లను నివృత్తి చేయండి – ఎమ్మెల్సి క‌విత 

హైద‌రాబాద్‌, అద్దం న్యూస్ : గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షల్లో అవ క‌త‌వ‌క‌లను నివృత్తి చేయాల‌ని ఎమ్మెల్సి క‌ల్వ‌కుంట్ల క‌విత అన్నారు. గ్రూప్…

Read More

You cannot copy content of this page