కళాకారుల సమస్యలను ముఖ్యమంత్రి పరిష్కరించాలి

హైదరాబాద్ బ్యూరో, అద్దం న్యూస్ : కళాకారుల సమస్యలను ముఖ్యమంత్రి పరిష్కరించాలని తెలంగాణ జానపద వృత్తి పరిరక్షణ జెఏసి నాయకులు మురళీధర్ దేశ్ పాండే ,భూపతి వెంకటేశ్వర్లు…

Read More
రూల్స్ అంటే రూల్సే… తనే వెళ్లి స్పీకర్ ను కలిసిన చంద్రబాబు

ఏపీ అసెంబ్లీలో నేడు ఆసక్తికర సన్నివేశం ఆవిష్కృతమైంది. ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, ప్రోటోకాల్ పట్ల చంద్రబాబు ఎంత నిబద్ధతతో ఉంటారో నిరూపితమైంది. అసలు ఏం జరిగిందంటే… ఇవాళ అసెంబ్లీ…

Read More
జడ్జి సమక్షంలో కన్నీటి పర్యంతమైన పోసాని!

సినీ నటుడు పోసాని కృష్ణమురళిని చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో పోలీసులు కర్నూలు నుంచి గుంటూరుకు తీసుకువచ్చారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు.…

Read More
సినీ నటి జెత్వానీ కేసు…

ముంబై నటి కాదంబరీ జెత్వానీని అరెస్ట్ చేసి, ఇబ్బందులు పెట్టిన వ్యవహారంలో ఏపీకి చెందిన ముగ్గురు ఐపీఎస్ అధికారుల సస్పెన్షన్ ను రాష్ట్ర ప్రభుత్వం మరో 6…

Read More
తెలంగాణ ఉద్యమానికి నిరుద్యోగులు పునాదులుగా మారారు: రేవంత్ రెడ్డి

తెలంగాణ ఉద్యమానికి నిరుద్యోగులు పునాదులుగా మారారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నిరుద్యోగ సమస్య అంశం తెలంగాణ ఉద్యమాన్ని ఎంతో ఎత్తుకు తీసుకువెళ్లిందని ఆయన అన్నారు.…

Read More
రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కేటీఆర్ ఫైర్…

మీకు మీరే స్టేచర్ ఉందనుకుంటే ఎట్లా? స్టేచర్ ఉందని విర్రవీగిన వాళ్లను స్ట్రెచర్ మీదకు పంపించారు, ఇలానే చేస్తే ఆ తర్వాత మార్చురీకి పోతారు అటూ సీఎం…

Read More
ఈ ముఖ్యమంత్రికి మానవత్వం ఉందా…

తెలంగాణ బ్యూరో, అద్దం న్యూస్ :తన తండ్రి కేసీఆర్ ను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు.…

Read More
మాజీ కార్పొరేటర్ ముఠా ప‌ద్మ‌ను ప‌రామ‌ర్శించిన గాంధీనగర్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్

హైదరాబాద్ బ్యూరో, అద్దం న్యూస్ : ఇటీవల అనారోగ్యం నుండి కోలుకొని తమ నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ బిఆర్ఎస్ పార్టీ మాజీ కార్పొరేటర్ ముఠా…

Read More
పెచ్చులూడిన ఆలయ స్లాబును పునరుద్ధరించండి  – బిఆర్ఎస్ పార్టీ యువజన నాయకుడు ముఠా జై సింహ 

హైదరాబాద్, అద్దం న్యూస్ : పెచ్చులూడిన ఆలయ స్లాబును పునరుద్ధరించాలని బిఆర్ఎస్ పార్టీ యువజన నాయకుడు ముఠా జై సింహ అధికారులను కోరారు. బుధవారం ఆయన ముషీరాబాద్‌…

Read More
సజ్జనార్‌పై సంచలన ఆరోపణలు చేస్తూ ప్రధాని మోదీ, సీఎం రేవంత్ రెడ్డికి ఆర్టీసీ కార్మికుల లేఖ

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, లోకాయుక్త, సెంట్రల్ విజిలెన్స్‌కు లేఖ 9 పేజీల లేఖ రాసిన 400 మంది ఆర్టీసీ కార్మికులు చిన్న చిన్న పొరపాట్లకు తమను తొలగించారని…

Read More

You cannot copy content of this page