...

గాంధీన‌గ‌ర్‌లో గ‌ణ‌తంత్ర దినోత్స‌వ వేడుక‌లు

గాంధీన‌గ‌ర్‌లో గ‌ణ‌తంత్ర దినోత్స‌వ వేడుక‌లు

హైదరాబాద్, జ‌న‌వ‌రి 26, అద్దం న్యూస్ :   హైద‌రాబాద్ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ జ‌వ‌హ‌ర్‌న‌గ‌ర్ చౌర‌స్తాలో గ‌ణ‌తంత్ర దినోత్స‌వ వేడుక‌లు జ‌రిగాయి. మాజీ కార్పొరేట‌ర్ జి.అరుణా జ‌యేంద‌ర్ బాబు ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన‌ ఈ వేడుక‌ల‌కు ముఖ్య అతిథిగా రాజ్య‌స‌భ స‌భ్యుడు అనిల్ కుమార్ యాద‌వ్ హాజ‌రై జాతీయ జెండాను ఎగుర‌వేశారు. ఈ కార్య‌క్ర‌మంలో కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు బంటారం యాద‌గిరిగౌడ్‌, అభిషేక్‌, ఆర్‌కె.శ్రీనివాస్ ముదిరాజ్‌, శంక‌ర్ గౌడ్‌, జ‌య‌రామ్, శిశు కుమార్‌, జ‌వ‌హ‌ర్‌న‌గ‌ర్ యంగ్ మెన్స్ అసోసియేష‌న్ క‌మిటీ స‌భ్యులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.