Friday, September 18, 2026

Monthly Archives: June, 2025

టిడిపి న‌గ‌ర కార్యాల‌యంలో అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వం

హైదరాబాద్, జూన్ 21, అద్దం న్యూస్ :    ప్ర‌పంచ యోగా దినోత్స‌వం శ‌నివారం హైద‌రాబాద్ న‌గ‌ర టిడిపి కార్యాల‌యంలో జ‌రిగింది. యోగా మాస్టర్ వెంకటేష్ చౌదరి తెలుగుదేశం నాయకులతో యోగ చేయించడం...

గాంధీన‌గ‌ర్‌లో సిసి రోడ్డు ప‌నుల‌కు శంకుస్థాప‌న – పాల్గొన్న ఎమ్మెల్యే ముఠా గోపాల్‌, కార్పొరేట‌ర్ పావ‌ని విన‌య్ కుమార్

హైదరాబాద్, జూన్ 21, అద్దం న్యూస్ :     ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ నేతాజిన‌గ‌ర్ బ‌స్తీలో రూ. 14 ల‌క్ష‌ల నిధుల‌తో, ఆంధ్రా కేఫ్ చౌర‌స్తా ద‌గ్గ‌ర్ ఎస్ఆర్‌టిలో రూ.4 ల‌క్ష‌ల...

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొన్న కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్

హైదరాబాద్, జూన్ 21, అద్దం న్యూస్ :   అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని గాంధీనగర్ డివిజన్ చిక్కడపల్లిలోని పీపుల్స్ పార్క్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యోగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య...

తెలంగాణ అమరవీరుల కుటుంబాలను, కళాకారులను, విద్యార్ధులను, ఉద్యమకారులను ఆదుకోండి – టిపిసిసి అధ్య‌క్షుడు మ‌హేష్‌కుమార్ గౌడ్‌కు తెలంగాణ ఉద్య‌మ‌కారుల విన‌తి

హైదరాబాద్, జూన్ 21, అద్దం న్యూస్ :     తెలంగాణ అమరవీరుల కుటుంబాలను, కళాకారులను, విద్యార్ధులను, ఉద్యమకారులను కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఆదుకోవాల‌ని తెలంగాణ ఉద్య‌మ‌కారుల జేఏసి ఛైర్మ‌న్ సుల్తాన్ యాద‌గిరి, సెక్ర‌ట‌రి జ‌న‌ర‌ల్...

ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత

రాజేంద్ర‌న‌గ‌ర్‌, జూన్ 20, అద్దం న్యూస్ :  హైదరాబాద్ రాజేంద్రనగర్ లోని ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ గేట్ ముందు అసిస్టెంట్ వార్డెన్ అభ్యర్థులు శుక్ర‌వారం ఆందోళన చేప‌ట్టారు. ఎలాంటి ముందస్తు సమాచారం...

బిఆర్ఎస్ పార్టీ యువ నాయ‌కుడు ముఠా జైసింహ‌కు స‌న్మానం

హైదరాబాద్, జూన్ 20, అద్దం న్యూస్ :   పార్టీ కోసం అహ‌ర్నిష‌లు ప‌ని చేస్తున్న బిఆర్ఎస్ పార్టీ యువ నాయ‌కుడు ముఠా జైసింహ‌కు ఆ పార్టీ నాయ‌కులు స‌న్మానించారు. ముషీరాబాద్ డివిజ‌న్ బిఆర్ఎస్...

రాష్ట్రంలో స‌రిగ్గా అమ‌లు కానీ రైతు భరోసా ప‌థ‌కం – టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు సాయిబాబా

హైదరాబాద్, జూన్ 20, అద్దం న్యూస్ :    రైతులకు పెట్టుబడి సాయం అందించాలని, ప్రభుత్వం చేపట్టిన పథకం రైతు భరోసా సరిగ్గా అమలు కావడం లేదని టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం...

11 ఏళ్ల మోది సుపరిపాలనలో ప్రపంచంలో భారత్ అత్యున్నత స్థాయికి చేరుకుంది – బిజెపి మ‌హంకాళి జిల్లా అధ్య‌క్షుడు గుండ‌గోని భ‌ర‌త్‌గౌడ్‌

హైదరాబాద్, జూన్ 20, అద్దం న్యూస్ :   ప్రధాని నరేంద్ర మోదీ 11 ఏళ్ల సుపరిపాలనలో ప్రపంచంలోనే అత్యున్నత స్థాయికి భార‌త‌దేశం చేరుకుందని బిజెపి మ‌హంకాళి జిల్లా అధ్య‌క్షుడు గుండ‌గోని భ‌ర‌త్‌గౌడ్ అన్నారు....

బ‌న్సిలాల్‌పేటలో కమ్యూనిటీ కనెక్ట్

సికింద్రాబాద్‌, జూన్ 19, అద్దం న్యూస్ :   సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి ఆధ్వర్యంలో గురువారం రాత్రి బ‌న్సిలాల్‌పేట‌లో కమ్యూనిటీ కనెక్ట్ జ‌రిగింది. గాంధీన‌గ‌ర్ పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలోని బ‌న్సీలాల్‌పేట్‌లోని సిసి న‌గ‌ర్ ఫేజ్...

కేబుల్‌ బ్రిడ్జిపై నుంచి దూకి యువతి ఆత్మహత్య

హైదరాబాద్, జూన్ 19, అద్దం న్యూస్ :   మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జి పైనుంచి దూకి ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. సమాచారం అందుకున్న మాదాపూర్ పోలీసులు...

Most Read

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

You cannot copy content of this page