Friday, September 18, 2026

Monthly Archives: December, 2025

కాలుష్య కోరల్లో దేశ రాజధాని..

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: దేశ రాజధాని దిల్లీలో వాయు కాలుష్యం (Air Pollution) సమస్య మరోసారి తీవ్ర రూపం దాల్చింది. శీతాకాలం ప్రారంభం కావడంతో పరిస్థితి మరింతగా దిగజారింది. తాజా వివరాల ప్రకారం,...

పాఠశాల వేడుకలు.. ముఖ్య అతిథిగా మంత్రి నారా లోకేశ్

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఎర్రబాలెం గ్రామంలో ఉన్న డాన్ బాస్కో తెలుగు మీడియం ఉన్నత పాఠశాల వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర...

Lionel Messi: కోల్‌కతాలో ఫుట్‌బాల్‌ దిగ్గజం మెస్సి

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: అర్జెంటీనా ఫుట్‌బాల్‌ దిగ్గజం లియోనెల్‌ మెస్సి (Lionel Messi) కోల్‌కతాకు చేరుకున్నాడు. 2011 తర్వాత ఈ స్టార్‌ ఆటగాడు ఇక్కడికి రావడం ఇదే తొలిసారి. కోల్‌కతా టూర్‌లో భాగంగా...

Kriti Shetty:’హంగ్రీ పప్పీ ఫేస్’ అంటూ..

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: సినీప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు కృతి శెట్టి (Kriti Shetty), ఉప్పెన సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ అమ్మడు.. శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు చిత్రాలతో హిట్స్...

ఐదేండ్లలో 9 లక్షల మంది..

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: గడిచిన ఐదేండ్ల వ్యవధిలో 9 లక్షల మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకున్నారని విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ తెలిపారు. భారత పౌరసత్వం విషయంలో పార్లమెం...

ప్రీహ్‌ విహార్‌పై భారత్‌ ఆందోళన

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: థాయ్‌లాండ్‌, కంబోడియా దేశాల సరిహద్దుల్లో ఉద్రిక్తతలు, ఘర్షణలు కొనసాగుతున్న నేపథ్యంలో, భారత్ ఈ పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యంగా వివాదాస్పద ప్రాంతంలో ఉన్న ప్రీహ్‌ విహార్ (Preah...

‘నోబెల్‌’ గ్రహీత అరెస్ట్‌..

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: ప్రముఖ మానవ హక్కుల కార్యకర్త, 2023 నోబెల్ శాంతి పురస్కార గ్రహీత (Nobel Peace Prize) నర్గెస్‌ మొహమ్మదిని ఇరాన్ పోలీసులు మరోసారి అదుపులోకి తీసుకున్నట్లు ఆమె మద్దతుదారులు,...

బాలసుబ్రమణ్యం విగ్రహం రవీంద్రభారతిలో ఏర్పాటు చేస్తే కూలగొడతాం – తెలంగాణ ఉద్య‌మ‌కారుల జేఏసి ( టియుజేఏసి ) రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల ప్రఫుల్ రాంరెడ్డి

బాలసుబ్రమణ్యం విగ్రహం రవీంద్రభారతిలో ఏర్పాటు చేస్తే కూలగొడతాం – తెలంగాణ ఉద్య‌మ‌కారుల జేఏసి రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల ప్రఫుల్ రాంరెడ్డి హైదరాబాద్, డిసెంబ‌ర్ 12, అద్దం న్యూస్ :      బాలసుబ్రమణ్యం విగ్రహం రవీంద్రభారతిలో...

రెండు ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ఫుడ్ పాయిజ‌న్‌ — అస్వ‌స్థ‌త‌కు గురైన 69 మంది విద్యార్థులు

రెండు ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ఫుడ్ పాయిజ‌న్‌ » అస్వ‌స్థ‌త‌కు గురైన 69 మంది విద్యార్థులు  హైదరాబాద్, డిసెంబ‌ర్ 12, అద్దం న్యూస్ : హైదరాబాద్ బాగ్‌లింగంప‌ల్లిలోని మైనార్టీ బాలికల గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయి...

నమ్మిన సిద్ధాంతం కోసం నిల‌బ‌డ్డ‌ చంద్రన్న – తెలంగాణ ఉద్య‌మ‌కారుల జేఏసి ( టియుజేఏసి ) రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల ప్రఫుల్ రాంరెడ్డి

చర్చల కళ్లెపు చంద్రన్నకు ఘ‌నంగా నివాళి నమ్మిన సిద్ధాంతం కోసం నిల‌బ‌డ్డ‌ చంద్రన్న – తెలంగాణ ఉద్య‌మ‌కారుల జేఏసి ( టియుజేఏసి ) రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల ప్రఫుల్ రాంరెడ్డి హైదరాబాద్, డిసెంబ‌ర్ 12,...

Most Read

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

You cannot copy content of this page