Friday, September 18, 2026

Yearly Archives: 2025

రేవంత్ రెడ్డి పాపమే రైతన్నకు శాపంలా మారింది – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్

⟢ నీళ్ల మంత్రి, నల్లగొండలోనే ఉన్నా చుక్కనీరు తేలేకపోవడం సిగ్గుచేటు ⟢ పంటలు ఎండిపోవడానికి కాలం తెచ్చిన కరువు కాదు కాంగ్రెస్ తెచ్చిన కరువే కారణం ⟢ కేసీఆర్ మీద ఉన్న గుడ్డి ద్వేషంతో మేడిగడ్డ...

బెట్టింగ్ యాప్‌ల ప్రచారంపై స్పందించిన నటుడు రానా టీమ్

బెట్టింగ్ యాప్‌ల ప్రచారంపై ప్రముఖ సినీ నటుడు రానా టీమ్ స్పందించింది. రానా నైపుణ్యాధారిత గేమ్‌లకు మాత్రమే ప్రచారకర్తగా వ్యవహరించారని, అయితే ఆయన చేసిన ప్రకటన గడువు 2017తోనే ముగిసిందని వెల్లడించింది. బెట్టింగ్...

ఓయూలో వామపక్ష విద్యార్థి సంఘాల నాయకుల అక్రమ అరెస్టులను ఖండిస్తున్నాం

ఓయూలో వామపక్ష విద్యార్థి సంఘాల నాయకుల అక్రమ అరెస్టులను ఖండిస్తున్నాం వీసీ తెచ్చిన నియంతృత్వ సర్క్యులర్‌ను తక్షణమే వెనక్కి తీసుకోవాలి – పిడిఎస్‌యు తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్‌వి.శ్రీకాంత్, పొడపంగి నాగరాజు హైదరాబాద్, అద్దం...

మందకృష్ణ మాదిగ నాయ‌క‌త్వంతోనే వ‌ర్గీక‌ర‌ణ సాధ్య‌మైంది

హైదరాబాద్, అద్దం న్యూస్ :    పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నాయ‌క‌త్వంతో, మాదిగ అమరవీరుల త్యాగాలతో వ‌ర్గీక‌ర‌ణ సాధ్య‌మైందని ఎంఆర్‌పిఎస్ రాష్ట్ర నాయ‌కులు గండి కృష్ణ మాదిగ‌, ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం ఇన్‌చార్జ్ గ‌జ్జ‌ల...

దోమ‌ల‌గూడ హ‌నుమాన్ దేవాల‌యం హుండీ లెక్కింపు

హైదరాబాద్, అద్దం న్యూస్ : ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం క‌వాడిగూడ డివిజ‌న్ దోమ‌ల‌గూడ హ‌నుమాన్ దేవాల‌యం హుండీ లెక్కింపు కార్య‌క్ర‌మం గురువారం జ‌రిగింది. 5 మాసాల‌కు సంబంధించిన ఈ హుండి లెక్కింపు కార్య‌క్ర‌మం దేవాదాయ...

అరుంధతినగర్ బస్తీలో స‌మ‌స్య‌ల‌ను శాశ్వతంగా ప‌రిష్క‌రిస్తాం – కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్

  హైదరాబాద్, అద్దం న్యూస్ :   అరుంధతినగర్ బస్తీవాసుల సమస్యలకు త్వరలో శాశ్వత పరిష్కారం చేస్తామ‌ని గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ అన్నారు. బ‌స్తీవాసుల విజ్ఞ‌ప్తి మేర‌కు ఇంజనీరింగ్, వాటర్ వర్క్స్...

పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు విష్ణుప్రియ

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో విచారణకు హాజరు అడ్వొకేట్ తో కలిసి పోలీస్ స్టేషన్ కు చేరుకున్న యాంకర్ మంగళవారమే రావాలని నోటీసులు ఇచ్చినా షూటింగ్ కారణంగా గైర్హాజరు బుల్లితెర యాంకర్ విష్ణుప్రియ...

సుదీర్ఘ నిరీక్షణ తర్వాత సురక్షితంగా భువిపైకి..

‌ఫ్లోరిడా సముద్ర జలాల్లో దిగిన సునీతా విలియమ్స్ ‌వైద్య పరీక్షల కోసం తరలింపు  యావత్‌ ‌ప్రపంచం ఎదుర్కొన్న ఉత్కంఠకు శుభం కార్డు పడింది. 9 నెలలుగా అంతరిక్షంలో చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీతా విలియమ్స్, ‌బుచ్‌ ‌విల్‌మోర్‌ ‌సురక్షితంగా భూమి మీద...

రాష్ట్ర బడ్జెట్ రూ. 3,04,965 కోట్లు

తలసరి ఆదాయం రూ.3,79,751 కోట్లు రెవెన్యూ వ్యయం రూ.2,26,982 కోట్లు మూల వ్యయం రూ.36,504 కోట్లు రైతాంగానికి రాష్ట్ర బడ్జెట్ లో అధిక ప్రాధాన్యం రైతు భరోసాకు రూ. 18వేల కోట్లు, వ్యవసాయ శాఖకు 24.35కోట్లు విద్య, వైద్య రంగాలకు...

యువత సేవా కార్యక్రమాల్లో ముందుండాలి – సినీ న‌టుడు డాక్టర్ మదాల రవి

హైద‌రాబాద్‌, అద్దం న్యూస్ : యువత సేవా కార్యక్రమాల్లో ముందుండాల‌ని సినీ న‌టుడు డాక్టర్ మదాల రవి అన్నారు. భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ), భారత ప్రజాతంత్ర యువజన సమైక్య (డివైఎఫ్ఐ) హైదరాబాద్...

Most Read

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

You cannot copy content of this page