Friday, September 18, 2026

Yearly Archives: 2025

జర్నలిస్టుల సమస్యలపై స్పందించే సంఘం టీడబ్ల్యూజేఎఫ్ – ఎమ్మెల్యే వెంకట్రావు

భద్రాచలం, మార్చి 15, అద్దం న్యూస్ : భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలో జర్నలిస్ట్స్ ఫెడరేషన్ బలంగా ఉందని, జర్నలిస్టుల సమస్యలపై పోరాడుతుందని భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు అన్నారు. జర్నలిస్టులు ఐక్యంగా...

బహుజన రాజ్యాధికారానికి బీసీల నాయకత్వం అవసరం

  అంబ‌ర్‌పేట్‌, అద్దం న్యూస్ : బహుజన రాజ్యాధికారానికి బీసీల నాయకత్వం అవసరమని పలువురు వక్తలు పేర్కొన్నారు. శనివారం కాన్షీరాం జయంతిని పురస్కరించుకొని నగరంలోని డిక్కి సమావేశ మందిరంలో సామాజిక న్యాయ జెఏసి చైర్మన్...

ట్యాంక్ బండ్ పై చాకలి ఐలమ్మ విగ్రహం ఏర్పాటు కోసం కృషి చేస్తాం – రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేష‌న్ చైర్మన్ మెట్టు సాయికుమార్

హైద‌రాబాద్‌, అద్దం న్యూస్ : ట్యాంక్ బండ్ పై చాకలి ఐలమ్మ విగ్రహం ఏర్పాటు చేసి పోరాట స్ఫూర్తిని కొనసాగిస్తాం అని రాష్ట్ర ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ తెలిపారు. శనివారం...

ముఖ్య‌మంత్రి మాదిగ‌ల‌కు ఇచ్చిన మాట‌ను నిలబెట్టుకోవాలి

  హైద‌రాబాద్‌, అద్దం న్యూస్ : తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన మాదిగలకు అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండకుండా ఎస్సీ వర్గీకరణ లేకుండా ఉద్యోగాలు భర్తీ...

తెలంగాణ లో బీసీ, ఎస్సీ, ఎస్టీల రాజ్య స్థాపనకై లక్ష కిలో మీటర్ల మా భూమి రథయాత్ర

తెలంగాణ లో బీసీ, ఎస్సీ, ఎస్టీల రాజ్య స్థాపనకై త్వ‌ర‌లో లక్ష కిలో మీటర్ల మా భూమి రథయాత్ర – డా.విశారదన్ మహారాజ్ అంబ‌ర్‌పేట్‌, అద్దం న్యూస్ : తెలంగాణ 90 శాతం ఉన్న...

కెసిఆర్ పై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన సీఎం రేవంత్‌రెడ్డి పై చ‌ర్య‌లు తీసుకోవాలి

 సీఎం రేవంత్‌రెడ్డి పై చ‌ర్య‌లు తీసుకోవాలి – బిఆర్ఎస్ పార్టీ యువ‌జ‌న నాయ‌కుడు ముఠా జైసింహా – చిక్క‌డ‌ప‌ల్లి పోలీస్‌స్టేష‌న్‌లో ఫిర్యాదు హైద‌రాబాద్‌, అద్దం న్యూస్ : తెలంగాణ ఉద్య‌మ‌సార‌ధి, రాష్ట్ర తొలి సీఎం ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల...

బ్రెయిన్ స్ట్రోక్‌తో బెల్లం సుధాక‌ర్ మృతి ...

బ్రెయిన్ స్ట్రోక్‌తో బెల్లం సుధాక‌ర్ మృతి మాన‌వ‌త్వాన్ని చాటుకున్న త‌ల్లి కొడుకు అవయవాలను దానం చేసిన తల్లీ బెల్లం సరోజ హైద‌రాబాద్‌, అద్దం న్యూస్ : చనిపోయిన వ్యక్తుల అవయవ దానాలతో ప్రపంచవ్యాప్తంగా ఎంతో...

జీవో నెంబర్ 343 అమలుపరుస్తూ చెరువులలో చేపలు పట్టుకునే హక్కును కల్పించాలి

హైద‌రాబాద్‌, అద్దం న్యూస్ : జీవో నెంబర్ 343 అమలుపరుస్తూ చెరువులలో చేపలు పట్టుకునే హక్కును కల్పించాలని రజక ఫిషర్‌మెన్‌ రాష్ట్ర సొసైటీల కమిటీ వ్యవస్థాపక చైర్మన్ ఆమనగంటి సైదులు అన్నారు. ఈ...

16న మహిళా దినోత్సవ వేడుకలు – జర్నలిజం-మహిళలు – సవాళ్ళు అంశంపై సెమినార్

16న మహిళా దినోత్సవ వేడుకలు జర్నలిజం-మహిళలు - సవాళ్ళు అంశంపై సెమినార్ సీనియర్ మహిళా జర్నలిస్టులకు సన్మానం హైద‌రాబాద్‌, అద్దం న్యూస్ : తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్),హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్...

హోలి సంబ‌రాల్లో పాల్గొన్న బండారు విజ‌య‌ల‌క్ష్మీ

హైద‌రాబాద్‌, అద్దం న్యూస్ : న‌గ‌రంలోని ఇందిరాపార్క్‌లో జ‌రిగిన హోలి వేడుక‌ల‌కు బిజెపి రాష్ట్ర అధికార ప్ర‌తినిధి బండారు విజ‌య‌ల‌క్ష్మీ, క‌వాడిగూడ డివిజ‌న్ కార్పొరేట‌ర్ జి.ర‌చ‌న శ్రీ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా అక్క‌డి...

Most Read

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

You cannot copy content of this page