పాకా రమేష్ కు ఉత్తమ ప్రజా సేవకుడు అవార్డు

హైదరాబాద్, జూన్ 22, అద్దం న్యూస్ : తెలంగాణ తహసీల్దార్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శిగా, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కార్యాలయంలో ఓఎస్‌డిగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న…

Read More
కార్పొరేటర్ పావ‌ని చొరవతో చెట్ల కొమ్మలను తొలగించిన జిహెచ్ఎంసి సిబ్బంది

హైదరాబాద్, జూన్ 22, అద్దం న్యూస్ : ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్‌లో గ‌త కొన్ని రోజులుగా వ‌ర్షాకాలం దృష్ట్యా విద్యుత్ తీగ‌లు, ఫీడ‌ర్ల పై ఆనుకొని…

Read More
జ‌య‌శంక‌ర్ విగ్ర‌హానికి నివాళుల‌ర్పించిన ఎమ్మెల్యే గోపాల్‌

హైదరాబాద్, జూన్ 21, అద్దం న్యూస్ : తెలంగాణ సిద్ధాంత క‌ర్త జ‌య‌శంక‌ర్ సార్ వ‌ర్థంతి కార్య‌క్ర‌మం శ‌నివారం ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్‌లో జ‌రిగింది. ప్ర‌ధాన…

Read More
అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ఉపాధ్యక్షురాలు అనిత కు డాక్టరేట్

హైదరాబాద్, జూన్ 21, అద్దం న్యూస్ : అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ఉపాధ్యక్షురాలు అనిత కు డాక్టరేట్ వ‌రించింది. ఈ సంద‌ర్భంగా ప్ర‌జా గాయ‌కురాలు విమ‌ల‌క్క, అరుణోదయ…

Read More
జ‌ల‌మండ‌లి పీ అండ్ ఏ సీజిఎంగా సురేష్ బాధ్య‌త‌ల స్వీక‌ర‌ణ‌

హైదరాబాద్, జూన్ 21, అద్దం న్యూస్ : జ‌ల‌మండ‌లి పర్సనల్ అండ్ అడ్మినిస్ట్రేషన్ వింగ్ సీజీఎంగా ఎం.సురేష్ శుక్రవారం బాధ్య‌త‌లు స్వీక‌రించారు. జీఎం ( పి అండ్…

Read More
టిడిపి న‌గ‌ర కార్యాల‌యంలో అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వం

హైదరాబాద్, జూన్ 21, అద్దం న్యూస్ : ప్ర‌పంచ యోగా దినోత్స‌వం శ‌నివారం హైద‌రాబాద్ న‌గ‌ర టిడిపి కార్యాల‌యంలో జ‌రిగింది. యోగా మాస్టర్ వెంకటేష్ చౌదరి తెలుగుదేశం…

Read More
గాంధీన‌గ‌ర్‌లో సిసి రోడ్డు ప‌నుల‌కు శంకుస్థాప‌న – పాల్గొన్న ఎమ్మెల్యే ముఠా గోపాల్‌, కార్పొరేట‌ర్ పావ‌ని విన‌య్ కుమార్

హైదరాబాద్, జూన్ 21, అద్దం న్యూస్ : ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ నేతాజిన‌గ‌ర్ బ‌స్తీలో రూ. 14 ల‌క్ష‌ల నిధుల‌తో, ఆంధ్రా కేఫ్ చౌర‌స్తా ద‌గ్గ‌ర్…

Read More
అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొన్న కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్

హైదరాబాద్, జూన్ 21, అద్దం న్యూస్ : అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని గాంధీనగర్ డివిజన్ చిక్కడపల్లిలోని పీపుల్స్ పార్క్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యోగా కార్యక్రమం…

Read More
బిఆర్ఎస్ పార్టీ యువ నాయ‌కుడు ముఠా జైసింహ‌కు స‌న్మానం

హైదరాబాద్, జూన్ 20, అద్దం న్యూస్ : పార్టీ కోసం అహ‌ర్నిష‌లు ప‌ని చేస్తున్న బిఆర్ఎస్ పార్టీ యువ నాయ‌కుడు ముఠా జైసింహ‌కు ఆ పార్టీ నాయ‌కులు…

Read More
రాష్ట్రంలో స‌రిగ్గా అమ‌లు కానీ రైతు భరోసా ప‌థ‌కం – టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు సాయిబాబా

హైదరాబాద్, జూన్ 20, అద్దం న్యూస్ : రైతులకు పెట్టుబడి సాయం అందించాలని, ప్రభుత్వం చేపట్టిన పథకం రైతు భరోసా సరిగ్గా అమలు కావడం లేదని టిడిపి…

Read More

You cannot copy content of this page