వివేక్నగర్ ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రారంభమైన దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు
హైదరాబాద్, సెప్టెంబర్ 22, అద్దం న్యూస్ : ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ వివేక్నగర్ శ్రీ ఆంజనేయస్వామి దేవాలయంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అమ్మవారిని శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి రూపంలో అలంకరించారు. ఈ పూజలకు ఆలయ ఈవో మాచర్ల దేవనాధం, ఆలయ రెనోవేషన్ కమిటీ ఛైర్మన్ జానకి సుధాకర్, ధర్మకర్తలు, భక్తులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png













Leave a Reply