...

మాచర్ల గోవిందరావు ఆధ్వ‌ర్యంలో అన్న‌దానం

మాచర్ల గోవిందరావు ఆధ్వ‌ర్యంలో అన్న‌దానం

హైదరాబాద్, ఆగ‌స్టు 31, అద్దం న్యూస్ :   భాగ్యనగర్ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ అధ్య‌క్షుడు మాచర్ల గోవిందరావు ఆధ్వ‌ర్యంలో భోల‌క్‌పూర్ డివిజ‌న్ కవాడిగూడలో గ‌ణేష్ మండ‌పం వద్ద‌ అన్నదాన కార్యక్రమం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో బిఆర్ఎస్ పార్టీ నాయ‌కులు ముఠా జై సింహా, డివిజన్ అధ్య‌క్షుడు శ్యామ్ యాదవ్, నాయ‌కులు వ‌ల్లాల‌ శ్రీనివాస్ యాదవ్. మురళి త‌దిత‌రులు పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.