పల్లకి సేవలో పాల్గొన్న ఉప్పల శ్రీనివాస్ గుప్త

పల్లకి సేవలో పాల్గొన్న ఉప్పల శ్రీనివాస్ గుప్త
హైదరాబాద్, మే 8, అద్దం న్యూస్ : కొత్తపేటలోని వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన పల్లకి సేవను నిర్వహించారు. ఈ పల్లకి సేవలో టిపిసిసి ప్రచార కమిటీ రాష్ట్ర కో– కన్వీనర్, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ ఛైర్మెన్, అంతర్జాతీయ ఆర్య వైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మొగుళ్ళ పల్లి ఉపేందర్ గుప్త, అధ్యక్షుడు వేణు, చింతల బాల రాజు, ఎల్వి.కుమార్, నవీన్, మంజుల తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png











Leave a Reply