హైదరాబాద్, జూన్ 23, అద్దం న్యూస్ : బిల్లులను ప్రాసెస్ చేసి సంబంధిత పై అధికారులకు పంపించడానికి అధికారికంగా సహాయం చేసేందుకు బాధితుడి నుంచి 15 వేల రూపాయల లంచం తీసుకుంటూ జిహెచ్ఎంసి...
మహబూబ్నగర్, జూన్ 23, అద్దం న్యూస్ : రాష్ట్రంలో నిరంతరంగా కొనసాగుతున్న జర్నలిస్టుల ఆత్మహత్యలు, అనారోగ్య మరణాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ( టీడబ్ల్యూజేఎఫ్ )...
హైదరాబాద్, జూన్ 23, అద్దం న్యూస్ : శుభ కార్యాలలో హిజ్రాలు అసభ్యకర ప్రవర్తన మానుకోవాలని ట్రాన్స్ జెండర్ పీపుల్స్ అసోసియేషన్, టిపిఎస్కె హెచ్చరించారు. సోమవారం బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞానకేంద్రం టిపిఎస్కె హాల్లో...
హైదరాబాద్, జూన్ 23, అద్దం న్యూస్ : రాజీవ్ యువ వికాస్ పథకాన్ని తక్షణమే అమలు చేయాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య ( డివైఎఫ్ఐ ) జిల్లా కార్యదర్శి ఎండి.జావీద్ అన్నారు....
హైదరాబాద్, జూన్ 23, అద్దం న్యూస్ : దేశం కోసం శ్యామ్ప్రసాద్ ముఖర్జీ చేసిన త్యాగం మరువలేనిదని గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ అన్నారు. డాక్టర్ శ్యామ్ ప్రసాద్...
హైదరాబాద్, జూన్ 23, అద్దం న్యూస్ : “ఆడలేక మద్దెల ఓడు” అన్నట్లు జాగృతి అధ్యక్షురాలు కవిత నిన్నటిదాకా సంస్థను నడిపి, తన అవినీతి బాగోతాన్ని పత్రికలు బయట పెడుతున్నాయనే అక్కస్సుతో...
హైదరాబాద్, జూన్ 23, అద్దం న్యూస్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిత్యావసరాలతో కూడిన పిపి కిట్లను గాంధీనగర్ డివిజన్లో పారిశుద్ధ్య కార్మికులకు అందచేత కార్యక్రమం జరిగింది. సోమవారం...
హైదరాబాద్, జూన్ 23, అద్దం న్యూస్ : కేంద్ర ప్రభుత్వము గవర్నమెంట్ పెన్షనర్లకు వ్యతిరేకంగా తీసుకువచ్చిన బిల్లును వెనక్కు తీసుకోవాలని అన్ని డిపార్ట్మెంట్లు, లైబ్రరీ పెన్షనర్ల సంతకాల సేకరణ లిస్టులను హైదరాబాద్ కలెక్టర్...
హైదరాబాద్, జూన్ 22, అద్దం న్యూస్ : కాంగ్రెస్ ప్రజా ప్రయోజన పథకాలు అమలు కావడం లేదని, గత ప్రభుత్వ పథకాలే కొనసాగుతున్నాయని ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ గ్రేటర్ హైదరాబాద్...