టిడిపి న‌గ‌ర కార్యాల‌యంలో అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వం

హైదరాబాద్, జూన్ 21, అద్దం న్యూస్ : ప్ర‌పంచ యోగా దినోత్స‌వం శ‌నివారం హైద‌రాబాద్ న‌గ‌ర టిడిపి కార్యాల‌యంలో జ‌రిగింది. యోగా మాస్టర్ వెంకటేష్ చౌదరి తెలుగుదేశం…

Read More
గాంధీన‌గ‌ర్‌లో సిసి రోడ్డు ప‌నుల‌కు శంకుస్థాప‌న – పాల్గొన్న ఎమ్మెల్యే ముఠా గోపాల్‌, కార్పొరేట‌ర్ పావ‌ని విన‌య్ కుమార్

హైదరాబాద్, జూన్ 21, అద్దం న్యూస్ : ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ నేతాజిన‌గ‌ర్ బ‌స్తీలో రూ. 14 ల‌క్ష‌ల నిధుల‌తో, ఆంధ్రా కేఫ్ చౌర‌స్తా ద‌గ్గ‌ర్…

Read More
అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొన్న కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్

హైదరాబాద్, జూన్ 21, అద్దం న్యూస్ : అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని గాంధీనగర్ డివిజన్ చిక్కడపల్లిలోని పీపుల్స్ పార్క్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యోగా కార్యక్రమం…

Read More
తెలంగాణ అమరవీరుల కుటుంబాలను, కళాకారులను, విద్యార్ధులను, ఉద్యమకారులను ఆదుకోండి – టిపిసిసి అధ్య‌క్షుడు మ‌హేష్‌కుమార్ గౌడ్‌కు తెలంగాణ ఉద్య‌మ‌కారుల విన‌తి

హైదరాబాద్, జూన్ 21, అద్దం న్యూస్ : తెలంగాణ అమరవీరుల కుటుంబాలను, కళాకారులను, విద్యార్ధులను, ఉద్యమకారులను కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఆదుకోవాల‌ని తెలంగాణ ఉద్య‌మ‌కారుల జేఏసి ఛైర్మ‌న్ సుల్తాన్…

Read More
ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత

రాజేంద్ర‌న‌గ‌ర్‌, జూన్ 20, అద్దం న్యూస్ : హైదరాబాద్ రాజేంద్రనగర్ లోని ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ గేట్ ముందు అసిస్టెంట్ వార్డెన్ అభ్యర్థులు శుక్ర‌వారం ఆందోళన…

Read More
బిఆర్ఎస్ పార్టీ యువ నాయ‌కుడు ముఠా జైసింహ‌కు స‌న్మానం

హైదరాబాద్, జూన్ 20, అద్దం న్యూస్ : పార్టీ కోసం అహ‌ర్నిష‌లు ప‌ని చేస్తున్న బిఆర్ఎస్ పార్టీ యువ నాయ‌కుడు ముఠా జైసింహ‌కు ఆ పార్టీ నాయ‌కులు…

Read More
రాష్ట్రంలో స‌రిగ్గా అమ‌లు కానీ రైతు భరోసా ప‌థ‌కం – టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు సాయిబాబా

హైదరాబాద్, జూన్ 20, అద్దం న్యూస్ : రైతులకు పెట్టుబడి సాయం అందించాలని, ప్రభుత్వం చేపట్టిన పథకం రైతు భరోసా సరిగ్గా అమలు కావడం లేదని టిడిపి…

Read More
11 ఏళ్ల మోది సుపరిపాలనలో ప్రపంచంలో భారత్ అత్యున్నత స్థాయికి చేరుకుంది – బిజెపి మ‌హంకాళి జిల్లా అధ్య‌క్షుడు గుండ‌గోని భ‌ర‌త్‌గౌడ్‌

హైదరాబాద్, జూన్ 20, అద్దం న్యూస్ : ప్రధాని నరేంద్ర మోదీ 11 ఏళ్ల సుపరిపాలనలో ప్రపంచంలోనే అత్యున్నత స్థాయికి భార‌త‌దేశం చేరుకుందని బిజెపి మ‌హంకాళి జిల్లా…

Read More
బ‌న్సిలాల్‌పేటలో కమ్యూనిటీ కనెక్ట్

సికింద్రాబాద్‌, జూన్ 19, అద్దం న్యూస్ : సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి ఆధ్వర్యంలో గురువారం రాత్రి బ‌న్సిలాల్‌పేట‌లో కమ్యూనిటీ కనెక్ట్ జ‌రిగింది. గాంధీన‌గ‌ర్ పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలోని…

Read More
కేబుల్‌ బ్రిడ్జిపై నుంచి దూకి యువతి ఆత్మహత్య

హైదరాబాద్, జూన్ 19, అద్దం న్యూస్ : మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జి పైనుంచి దూకి ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది.…

Read More

You cannot copy content of this page