హైదరాబాద్, జూన్ 21, అద్దం న్యూస్ : అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని గాంధీనగర్ డివిజన్ చిక్కడపల్లిలోని పీపుల్స్ పార్క్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యోగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య...
హైదరాబాద్, జూన్ 21, అద్దం న్యూస్ : తెలంగాణ అమరవీరుల కుటుంబాలను, కళాకారులను, విద్యార్ధులను, ఉద్యమకారులను కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ ఉద్యమకారుల జేఏసి ఛైర్మన్ సుల్తాన్ యాదగిరి, సెక్రటరి జనరల్...
రాజేంద్రనగర్, జూన్ 20, అద్దం న్యూస్ : హైదరాబాద్ రాజేంద్రనగర్ లోని ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ గేట్ ముందు అసిస్టెంట్ వార్డెన్ అభ్యర్థులు శుక్రవారం ఆందోళన చేపట్టారు. ఎలాంటి ముందస్తు సమాచారం...
హైదరాబాద్, జూన్ 20, అద్దం న్యూస్ : పార్టీ కోసం అహర్నిషలు పని చేస్తున్న బిఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు ముఠా జైసింహకు ఆ పార్టీ నాయకులు సన్మానించారు. ముషీరాబాద్ డివిజన్ బిఆర్ఎస్...
హైదరాబాద్, జూన్ 20, అద్దం న్యూస్ : రైతులకు పెట్టుబడి సాయం అందించాలని, ప్రభుత్వం చేపట్టిన పథకం రైతు భరోసా సరిగ్గా అమలు కావడం లేదని టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం...
హైదరాబాద్, జూన్ 20, అద్దం న్యూస్ : ప్రధాని నరేంద్ర మోదీ 11 ఏళ్ల సుపరిపాలనలో ప్రపంచంలోనే అత్యున్నత స్థాయికి భారతదేశం చేరుకుందని బిజెపి మహంకాళి జిల్లా అధ్యక్షుడు గుండగోని భరత్గౌడ్ అన్నారు....
సికింద్రాబాద్, జూన్ 19, అద్దం న్యూస్ : సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి ఆధ్వర్యంలో గురువారం రాత్రి బన్సిలాల్పేటలో కమ్యూనిటీ కనెక్ట్ జరిగింది. గాంధీనగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని బన్సీలాల్పేట్లోని సిసి నగర్ ఫేజ్...
హైదరాబాద్, జూన్ 19, అద్దం న్యూస్ : మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి పైనుంచి దూకి ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. సమాచారం అందుకున్న మాదాపూర్ పోలీసులు...