Friday, September 18, 2026

Monthly Archives: November, 2025

తెలంగాణ ఉద్యమ కవి, రచయిత అందెశ్రీ కి కన్నీటి జోహార్లు – అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య హైదరాబాద్-రంగారెడ్డి జిల్లాల అధ్యక్షురాలు కోలా స్వప్న

హైదరాబాద్, న‌వంబ‌ర్ 11, అద్దం న్యూస్ :      తెలంగాణ ప్రజా కవి, ప్రముఖ రచయిత, తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సారధి అందెశ్రీ గత కొంతకాలంగా అస్వస్థతకు గురై సోమ‌వారం ఉదయం...

అల్లాడి రాజ్ కుమార్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన బాలరాజు గౌడ్

హైదరాబాద్, నవంబర్ 11, అద్దం న్యూస్ : తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి అల్లాడి రాజ్ కుమార్ ను ఆ పార్టీ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి, మాజీ...

అందెశ్రీ మృతి తెలంగాణ సాహిత్య లోకానికి అపారమైన నష్టం – టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ అధ్య‌క్షుడు సాయిబాబా

హైదరాబాద్, న‌వంబ‌ర్ 10, అద్దం న్యూస్ :    ప్రఖ్యాత తెలుగు కవి, గేయ రచయిత, తెలంగాణ రాష్ట్ర గీతం "జయ జయహే తెలంగాణ" సృష్టికర్త అందెశ్రీ మృతి తెలంగాణ సాహిత్య లోకానికి...

శ్రీ భ‌వాని శంక‌ర దేవాల‌యంలో కార్తీక మాసం మూడ‌వ సోమ‌వారం పూజ‌లు

హైదరాబాద్, న‌వంబ‌ర్ 10, అద్దం న్యూస్ :   కార్తీక మాసం మూడవ సోమవారాన్ని పురస్కరించుకొని ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం భోల‌క్‌పూర్ దేవునితోట‌లోని చారిత్రక శ్రీ భవాని శంకర్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు...

బిఆర్ఎస్‌లో సీనియ‌ర్ల‌కు గౌర‌వం ఉండ‌దా ? – బిఆర్ఎస్ రాంన‌గ‌ర్ డివిజ‌న్ ఉపాధ్య‌క్షుడు మార్క ర‌మేష్ యాద‌వ్

హైదరాబాద్, న‌వంబ‌ర్ 9, అద్దం న్యూస్ :         ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం రాంన‌గ‌ర్ డివిజ‌న్ బిఆర్ఎస్ పార్టీలో మ‌రోసారి విభేదాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. తాజాగా సొంత పార్టీ పైనే బిఆర్ఎస్ పార్టీ...

హ‌రిన‌గ‌ర్‌లో ప‌వ‌ర్ బోర్ రిపేర్ ప‌నుల‌ను ప‌ర్య‌వేక్షించిన గ‌డ్డం న‌వీన్

హైదరాబాద్, న‌వంబ‌ర్ 8, అద్దం న్యూస్ : ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం రాంన‌గ‌ర్ డివిజ‌న్ హ‌రిన‌గ‌ర్‌లో ప‌వ‌ర్ బోర్ ప‌ని చేయ‌క‌పోవ‌డంతో బిజెవైఎం అసెంబ్లీ క‌న్వీన‌ర్ గ‌డ్డం న‌వీన్ ఇటీవ‌ల వాట‌ర్ వ‌ర్క్స్ నారాయణ‌గూడ...

చైన్ స్నాచింగ్‌కు పాల్ప‌డిన వ్య‌క్తి, అత‌ని భార్య‌ రిమాండ్‌

హైదరాబాద్, న‌వంబ‌ర్ 8, అద్దం న్యూస్ :    వ్యాపారంలో నష్టాలు రావడంతో పాటు చిన్న కుమార్తె వివాహం కోసం చేసిన అప్పులు తీర్చడానికి దొంగతనం చేసి నష్టాలు పూడ్చుకోవాలని చైన్ స్నాచింగ్‌...

కోటి దీపోత్స‌వాన్ని జాతీయ పండుగ‌గా గుర్తించాల‌ని కేంద్రానికి లేఖ రాస్తా

హైదరాబాద్, న‌వంబ‌ర్ 8, అద్దం న్యూస్ : కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని వచ్చే సంవత్సరం నుంచి అధికారిక ఉత్సవంగా నిర్వహిస్తామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ వేడుకకు జాతీయ స్థాయిలో...

సైబర్ నేరాలపై అవగాహన రావాలి – తెలంగాణ రాష్ట్ర డిజిపి శివ‌ధ‌ర్‌రెడ్డి

హైదరాబాద్ సిటీ పోలీస్ ఆధ్వర్యంలో సైబర్ నేరాల పై అవ‌గాహ‌న‌ కార్యక్రమం ప్రారంభం హైదరాబాద్, న‌వంబ‌ర్ 9, అద్దం న్యూస్ :    సైబర్ నేరాలపై అవగాహన రావాల‌ని తెలంగాణ రాష్ట్ర డిజిపి...

Most Read

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

You cannot copy content of this page