Friday, September 18, 2026

Yearly Archives: 2025

పద్యనాటకాలను ఆదరించాలి – దక్షిణ మధ్య రైల్వే పూర్వ జనరల్ మేనేజర్ సి.రామకృష్ణ

సిటి కల్చరల్, అద్దం న్యూస్ : తెలుగునాట అనాదిగా ప్రదర్శిస్తున్న పద్యనాటకాలను ఆదరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని దక్షిణమధ్య రైల్వే పూర్వ జనరల్ మేనేజర్ సి.రామకృష్ణ అన్నారు. ప్రపంచ రంగస్థ దినోత్సవం సందర్భంగా...

నేడు టిడిపి 43వ ఆవిర్భావ దినోత్స‌వ వేడుక‌లు – టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు సాయిబాబా

హైదరాబాద్, అద్దం న్యూస్ : నేడు టిడిపి 43వ ఆవిర్భావ దినోత్స‌వ వేడుక‌లను నిర్వ‌హించ‌నున్న‌ట్లు ఆ పార్టీ సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు సాయిబాబా అన్నారు. శుక్ర‌వారం న‌గ‌ర టిడిపి కార్యాయ‌లంలో జ‌రిగిన...

పెండింగ్‌లో ఉన్న సమస్యలన్నిటిని పరిష్కరిస్తాం     – కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్

హైదరాబాద్, అద్దం న్యూస్ : పెండింగ్‌లో ఉన్న సమస్యలన్నిటిని పరిష్కరిస్తామని ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ అన్నారు. ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ అభివృద్ధిలో భాగంగా చిక్కడపల్లి...

మనస్థాపంతో భవనం పై నుండి దూకి వివాహిత ఆత్మహత్య 

హైదరాబాద్, అద్దం న్యూస్ : భర్త, అత్తింటివారు వేధిస్తున్నారనే మనస్థాపంతో భవనం పై నుండి  వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సిఐ రాంబాబు తెలిపిన ప్రకారం...

లీకేజీ కుంభకోణం నుంచి తప్పించుకోవడానికి అడ్డదారులు తొక్కుతున్న రేవంత్ – బిఆర్ఎస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు డాక్ట‌ర్‌.ఆర్ఎస్‌.ప్ర‌వీణ్ కుమార్‌

తెలంగాణ బ్యూరో, అద్దం న్యూస్ : లీకేజీ కుంభకోణం నుంచి తప్పించుకోవడం కోసం రేవంత్ రెడ్డి మళ్లీ తన అలవాటు ప్రకారం అడ్డదారులు తొక్కుతున్నారని బిఆర్ఎస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు డాక్ట‌ర్‌.ఆర్ఎస్‌.ప్ర‌వీణ్ కుమార్...

మంచినీటి పబ్లిక్ నల్లాను ఏర్పాటు చేయించిన‌ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్

హైదరాబాద్, అద్దం న్యూస్ : ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ దోభిఘాట‌ల్ బ‌స్తీలో స్థానిక కార్పొరేట‌ర్ ఎ.పావ‌ని విన‌య్ కుమార్ వాట‌ర్ వ‌ర్క్స్ అధికారుల‌తో చ‌ర్చించి ప‌బ్లిక్ న‌ల్లాను ఏర్పాటు చేయించారు. ఈ...

అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతీరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి – స్పీక‌ర్‌కు వినతి పత్రం అందించిన ఎమ్మెల్సీ కవిత

తెలంగాణ బ్యూరో, అద్దం న్యూస్ : అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతీరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ అసెంబ్లీ స్పీక‌ర్ ప్ర‌సాద్‌కుమార్‌ను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కోరారు. యూనైటెట్ పూలే...

విద్యా ప్రమాణాలను మెరుగుపరచడానికి ఆ రంగంలో సమూల ప్రక్షాళనకు శ్రీకారం – ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి

తెలంగాణ బ్యూరో, అద్దం న్యూస్ : విద్యా ప్రమాణాలను మెరుగుపరచడానికి ఆ రంగంలో సమూల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రతి ఒక్కరూ దీన్ని ఒక...

న‌ల్ల‌గుట్ట‌లో ఇఫ్తార్ విందు

హైదరాబాద్, అద్దం న్యూస్ : స‌న‌త్‌న‌గ‌ర్ నియోజకవర్గ పరిధిలోని రాంగోపాల్ పేట డివిజన్ నల్లగుట్ట మ‌సీదు్ వ‌ద్ద బుధవారం సాయంత్రం నిర్వహించిన ఇఫ్తార్ విందుకు స‌న‌త్‌న‌గ‌ర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, సికింద్రాబాద్...

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాలను నిరసించండి

హైదరాబాద్, అద్దం న్యూస్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాలను నిర‌న‌స‌లు తెలియ‌చేయాల‌ని ఏఐయుకెఎస్ జాతీయ నాయ‌కుడు రంగ‌య్య అన్నారు. హైదరాబాదులోని మార్క్స్ భవన్‌లో రాష్ట్ర ఆఫీస్ బీరర్స్ సమావేశం...

Most Read

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

You cannot copy content of this page