హైదరాబాద్, అద్దం న్యూస్ : తెలంగాణ లో 11 ఏళ్లుగా కళాకారులకు 'సంక్షేమం' అంటే తెలియదని, సాంస్కృతిక రంగానికి బడ్జెట్ కేటాయించకపోవడం చూస్తుంటే పాలకుల పట్ల కళాకారులకు ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థం...
హైదరాబాద్, అద్దం న్యూస్ : జిహెచ్ఎంసితో అమెరికా దేశానికి చెందిన ఇండియనా స్టేట్ తో 2010 సిస్టర్ సిటీ ఒప్పందం చేసుకున్నది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి ఆ చెందిన ప్రతినిధి బృందం హైదరాబాద్...
హైదరాబాద్, అద్దం న్యూస్ : “గూట్లో రాయి తీయలేనోడు ఏట్లో రాయితీస్తా” అన్నట్లుంది రాష్ట్ర ప్రభుత్వం పనితీరు ఉందని టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు సాయిబాబ అన్నారు. అధికారంలోకి వచ్చి సంవత్సరం...
హైదరాబాద్, అద్దం న్యూస్ : హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ వివేక్నగర్ శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం హుండీ లెక్కింపు కార్యక్రమం బుధవారం జరిగింది. దేవాలయ కార్యనిర్వాహణ అధికారి ఎం.దేవనాధం, పరిశీలకులు బి.సురేఖ...
హైదరాబాద్, అద్దం న్యూస్ : హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గంలో ఏప్రిల్ 12వ తేదీన నిర్వహించనున్న శ్రీ వీర హనుమాన్ విజయ యాత్ర ర్యాలీకి అనుమతి, మద్దతు ఇవ్వాలని శ్రీ హనుమాన్ ఉత్సవ సమితి...
హైదరాబాద్, అద్దం న్యూస్ : తెలంగాణ సాయుధ పోరాట యోధులు, నిరంతర ప్రజా సేవకుడు, మాజీ పార్లమెంటు సభ్యులు, మాజీ శాసన సభ్యులు, రజాకార్ల గుండెల్లో నిప్పులు చెరిగిన స్వాతంత్య్రం సమర యోధులు,...
హైదరాబాద్, అద్దం న్యూస్ : ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ జవహర్నగర్ కమ్యూనిటీహాల్ పరిరక్షణకు జిహెచ్ఎంసికి చెందిన ఒక సిబ్బందిని నియమించామని స్థానిక కార్పొరేటర్ పావని వినయ్ కుమార్ తెలిపారు. ఈ మేరకు...
హైదరాబాద్, అద్దం న్యూస్ : శ్రీ పింగళి వెంకయ్య చారిటబుల్ ట్రస్ట్ స్మారక సంస్థ ఆధ్వర్యంలో 104వ జాతీయ పతాక ఆవిర్భావ దినోత్సవ మహాసభను ఏప్రిల్ 1వ తేదీన హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం...
హైదరాబాద్, అద్దం న్యూస్ : ఈనెల 29వ తేదీన ప్రాగ టూల్స్ ఎంప్లాయిస్ కో– ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ జనరల్ బాడీ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు సొసైటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అశోక్ గౌడ్,...