Friday, September 18, 2026

Yearly Archives: 2025

భగత్‌సింగ్‌ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని న‌వ‌ సమాజాన్ని నిర్మిద్దాం

హైదరాబాద్, అద్దం న్యూస్ : భగత్‌సింగ్‌ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని న‌వ‌ సమాజాన్ని నిర్మిద్దామ‌ని ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండి.అబ్బాస్ అన్నారు. సుంద‌ర‌య్య విజ్ఞాన‌కేంద్రం తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం ఆధ్వర్యంలో...

సిఐ జ్యోత్స్నకు శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ గౌడ సంఘం నేతలు

అంబ‌ర్‌పేట్‌, అద్దం న్యూస్ : కాచిగూడ నూతన ఇన్‌స్పెక్ట‌ర్గా బాధ్యతలు చేపట్టిన తల్లోజు జ్యోత్స్నను తెలంగాణ గౌడ సంఘం జాయింట్ సెక్రెటరీ, కాచిగూడ జమాల్ బ‌స్తీ గౌడ సంఘం అధ్యక్షుడు భీమగౌనీ కృష్ణ...

దేవాల‌యాల అభివృద్ధికి ఆల‌యాల క‌మిటీ స‌భ్యులు కృషి చేయండి – రాజ్య‌స‌భ స‌భ్యుడు ఎం.అనిల్ కుమార్ యాద‌వ్‌

హైదరాబాద్, అద్దం న్యూస్ : దేవాల‌యాల అభివృద్ధి కోసం ఆల‌యాల ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి క‌మిటీ స‌భ్యులు కృషి చేయాల‌ని రాజ్య‌స‌భ స‌భ్యుడు ఎం.అనిల్ కుమార్ యాద‌వ్ అన్నారు. హైద‌రాబాద్ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం అడిక్‌మెట్...

స్టాలిన్ కు దురద పుడితే రేవంత్, కేటీఆర్ వెళ్లి గోకుతున్నారు – కేంద్ర మంత్రి జీ.కిషన్ రెడ్డి

హైదరాబాద్ బ్యూరో, అద్దం న్యూస్ : స్టాలిన్ కు దురద పుడితే రేవంత్, కేటీఆర్ వెళ్లి గోకుతున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్‌ ముషీరాబాద్ నియోజకవర్గంలో అడిక్‌మెట్‌ డివిజన్ నాగమయ్యకుంట...

10 ఏళ్లుగా ఉన్న సమస్యను పరిష్కరించిన కార్పొరేటర్ పావని వినయ్ కుమార్

హైదరాబాద్, అద్దం న్యూస్ : ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ ఎస్ఆర్టి కాలనీలో 10 ఏళ్లుగా ఉన్న సమస్యను స్థానిక కార్పొరేటర్ పావని వినయ్ కుమార్ పరిష్కరించారు. ఎస్ఆర్టి కాలనీలో నూతనంగా నిర్మించిన...

ఉప్పల్ లో ఐపీఎల్ మ్యాచ్ టికెట్ల బ్లాక్ దందా – ఒకరి అరెస్ట్ 

హైదరాబాద్ స్పోర్ట్స్ డెస్క్, అద్దం న్యూస్ : నేటి సాయంత్రం ఉప్పల్ లో ఐపీఎల్ తొలి మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. ఐపీఎల్ మ్యాచ్ లు అనగానే అభిమానుల్లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా...

గ్రామీణాభివృద్ధి పథకాలకు ( ఆర్ఐడిఎఫ్ ) కింద తగిన విధంగా సహకరించాలి – ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

తెలంగాణ బ్యూరో, అద్దం న్యూస్ : రాష్ట్రంలో గ్రామీణాభివృద్ధి లక్ష్యంగా చేపట్టిన పథకాలకు గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి (RIDF) కింద తగిన విధంగా సహకరించాలని జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకు...

తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి – తెలుగు దేశం పార్టీ సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం అధ్యక్షులు పి.సాయిబాబా

హైదరాబాద్ బ్యూరో, అద్దం న్యూస్ : తెలంగాణ ప్రజలు తిరుపతికి వెళ్లడం, అందుకోసం తిరుపతి లెటర్ల కోసం పాకులాడటం ఏంటని జనాలను ఉద్దేశించి రాజ్యాంగ పదవిలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడటం...

అన్ని విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలి     – ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు  

తెలంగాణ బ్యూరో, అద్దం న్యూస్ : ఈదురు గాలులు, వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో అన్ని విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్...

ఘనంగా బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు మహ్మద్ ఖదీర్ బర్త్ డే వేడుకలు

హైదరాబాద్, అద్దం న్యూస్ : ముషీరాబాద్ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు మహ్మద్ ఖదీర్ బర్త్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సయ్యద్...

Most Read

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

You cannot copy content of this page