Friday, September 18, 2026

Yearly Archives: 2025

క్రీడారంగానికి ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇచ్చి క్రీడాకారులను ప్రోత్సహించాలి – డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి అనగంటి వెంకటేష్

హైద‌రాబాద్‌, అద్దం న్యూస్ : క్రీడలు యువతలో స్నేహాభావాన్ని పెంపొదిస్తాయని డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి అనగంటి వెంకటేష్ అన్నారు. భగత్‌సింగ్‌ స్మారక యువజనోత్సవాల సందర్భంగా డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ముషీరాబాద్ జోన్ భరత్‌న‌గ‌ర్‌లో...

తెలంగాణలోని పలు జిల్లాల్లో వడగండ్ల వాన

పలు జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వాన పలు ప్రాంతాల్లో తడిసిన ధాన్యం మామిడి తోటల్లో రాలిన పూత, కాయలు తెలంగాణలోని పలు జిల్లాల్లో వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. నిజామాబాద్,...

శ్రీ నల్ల పోచమ్మ, శ్రీ ఉప్ప‌లమ్మ తల్లి దేవాలయం క‌మాన్ ప్రారంభోత్స‌వం

హైద‌రాబాద్‌, అద్దం న్యూస్ : ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ ఎస్ఆర్‌టిలోని శ్రీ న‌ల్ల పోచ‌మ్మ‌, శ్రీ ఉప్ప‌ల‌మ్మ త‌ల్లి దేవాల‌యం అమ్మ‌వారి క‌మాన్ ప్రారంభోత్స‌వం శుక్ర‌వారం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య...

సూర్యాపేట ఎస్పీని కలిసిన టీడబ్ల్యూజేఎఫ్ నేతలు

హైద‌రాబాద్‌, అద్దం న్యూస్ : సూర్యాపేట జిల్లా ఎస్పీగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన కె.నరసింహ ను తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) నాయకులు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సంద‌ర్భంగా ఫెడరేషన్...

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో హరీశ్ రావు భేటీ… కారణం చెప్పిన మాజీ మంత్రి

పద్మారావు గౌడ్‌తో కలిసి ముఖ్యమంత్రిని కలిసిన హరీశ్ రావు దాదాపు పావుగంట పాటు సమావేశం సికింద్రాబాద్ నియోజకవర్గ సమస్యలపై కలిసినట్లు హరీశ్ రావు వెల్లడి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ సీనియర్...

నియోజ‌క‌వ‌ర్గం అభివృద్ధే ల‌క్ష్యంగా ప‌ని చేస్తా – ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌

హైద‌రాబాద్‌, అద్దం న్యూస్ :  నియోజ‌క‌వ‌ర్గం అభివృద్ధే ల‌క్ష్యంగా ప‌ని చేస్తాన‌ని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. నియోజ‌క‌వ‌ర్గంలోని రాంన‌గ‌ర్ డివిజ‌న్ భ‌ర‌ణి ఆయిల్ డిపో వీధిలో రూ.14 ల‌క్ష‌ల నిధుల‌తో...

విద్య, వైద్యం కోసం బడ్జెట్‌ను పెంచాలి – ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ‌ రాష్ట్ర క‌న్వీన‌ర్ డాక్టర్ దిడ్డి సుధాకర్

ఆమ్ ఆద్మీ పార్టీ వాలంటీర్ల ఆధ్వ‌ర్యంలో ఈ నెల‌ 23 నుంచి ఏప్రిల్ 14 వరకు భగత్‌సింగ్‌, బి.అర్.అంబేద్కర్ జ‌యంతి వేడుక‌లు రాష్ట్ర బడ్జెట్‌లో విద్య, వైద్యం పై బడ్జెట్‌ను పెంచాలి – ఆమ్ ఆద్మీ...

ఇలాంటి బిహేవియర్ ను తీవ్రంగా ఖండిస్తున్నాను: చిరంజీవి

యూకే పార్లమెంటులో చిరంజీవికి ఘన సన్మానం చిరంజీవిని కలవాలనుకునే ఫ్యాన్స్ నుంచి కొందరు డబ్బు వసూలు చేస్తున్న వైనం ఆగ్రహం వ్యక్తం చేసిన చిరంజీవి వెంటనే ఆ డబ్బు తిరిగిచ్చేయండి అంటూ...

విద్యార్థినులపై లైంగిక దాడులు… ఆపై బ్లాక్ మెయిలింగ్… కీచక ప్రొఫెసర్ అరెస్ట్

ప్రొఫెసర్ రజనీష్ కుమార్ అరెస్ట్ లైంగిక వేధింపులు, బ్లాక్‌మెయిల్‌కు పాల్పడిన వైనం 2009 నుండి నేరాలకు పాల్పడుతున్నట్లు అంగీకారం 65 వీడియోలు స్వాధీనం విద్యార్థినులను లైంగికంగా వేధించిన ఆరోపణలపై హత్రాస్ లోని సేథ్...

మెట్రో రైళ్లపై బెట్టింగ్ యాప్‌ల ప్రకటనలు… స్పందించిన ఎండీ ఎన్వీఎస్ రెడ్డి

కొన్ని మెట్రో రైళ్లపై ప్రకటనలు ఉన్నట్లు దృష్టికి వచ్చిందన్న ఎన్వీఎస్ రెడ్డి ఇలాంటి ప్రకటనలను వెంటనే తొలగించాలని ఆదేశించామని వెల్లడి ఈరోజు మెట్రో సేవల అనంతరం తొలగిస్తామని స్పష్టీకరణ కొన్ని మెట్రో రైళ్లపై...

Most Read

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

You cannot copy content of this page