Friday, September 18, 2026

Yearly Archives: 2025

నూతన స్ట్రీట్ లైట్ల‌ ఏర్పాటును పర్యవేక్షించిన కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్

హైదరాబాద్, అద్దం న్యూస్ : ప్రజల విజ్ఞప్తి మేరకు వీధిలైట్లను ఏర్పాటు చేసినట్లు ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఏ.పావని వినయ్ కుమార్ అన్నారు. అందులో భాగంగా సోమవారం జవహర్‌న‌గ‌ర్‌ కమ్యూనిటీహాల్...

అప్పుడే పుట్టిన బేబీకి నిప్పట్టించి తగలబెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు

హైదరాబాద్, అద్దం న్యూస్ : హైదరాబాద్ ఇందిరాపార్క్ ఎన్టీఆర్ స్టేడియంలో అప్పుడే పుట్టిన బేబీకి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పట్టించి తగలబెట్టారు. చెత్తా చెదారంలో సోమవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో  శిశువుకు నిప్పు...

అభివృద్ధి వికేంద్రీకరణకు కట్టుబడి ఉన్నాం  – మంత్రి లోకేష్‌

ఆంధ్ర ప్రదేశ్ బ్యూరో, అద్దం న్యూస్ : అభివృద్ధి వికేంద్రీకరణకు కట్టుబడి ఉన్నామని ఏపి మంత్రి నారా లోకేష్‌ అన్నారు. సోమవారం ప్రైవేట్‌ వర్సిటీల ఏర్పాటుపై ఏపీ శాసనమండలిలో చర్చ జరిగింది. ఈ4సందర్భంగా...

కౌన్సిల్ ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీల వినూత్న నిరసన

తెలంగాణ బ్యూరో, అద్దం న్యూస్ :  మిర్చి రైతుల సమస్యలు పరిష్కరించాలని, 25 వేల గిట్టుబాటు ధర కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సోమవారం శాసనమండలి ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు వినూత్న నిరసన...

నేడు తెలంగాణ అసెంబ్లీకి ఎస్సీ వర్గీకరణ, బిసి బిల్లులు

హైద‌రాబాద్ బ్యూరో, అద్దం న్యూస్ : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సోమవారం ( నేడు ) ఎస్సీ వర్గీకరణ, బీసీలకు విద్యాసంస్ధల్లో, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు అమలు చేసే బిల్లులను...

నైతికతలేని జర్నలిజం విశ్వసనీయత కోల్పోతుంది – టీడబ్ల్యూజేఎఫ్‌, హెచ్‌యుజే సెమినార్‌లో వక్తలు

నైతికతలేని జర్నలిజం విశ్వసనీయత కోల్పోతుంది మహిళలు మానసిక స్థైర్యంతో ముందుకెళ్లాలి నాయకత్వ స్థానాల్లోకి మహిళా పాత్రికేయులు రావాలి  టీడబ్ల్యూజేఎఫ్‌, హెచ్‌యుజే సెమినార్‌లో వక్తలు హైద‌రాబాద్‌, అద్దం న్యూస్ : నైతికతలే జర్నలిజం విశ్వసనీయత కోల్పోతుందని ఎన్‌డీటీవీ తెలుగు...

హైదరాబాద్‌తో సమానంగా వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేస్తాం    – ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి

తెలంగాణ‌ బ్యూరో, అద్దం న్యూస్ :  హైదరాబాద్‌తో సమానంగా వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి  చెప్పారు. ఓరుగల్లు గొప్ప చైతన్యం కలిగిన ప్రాంతమని, తెలంగాణ ఉద్యమంలో ఉమ్మడి జిల్లా...

గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షల్లో అవ‌క‌త‌వ‌క‌లను నివృత్తి చేయండి – ఎమ్మెల్సి క‌విత 

హైద‌రాబాద్‌, అద్దం న్యూస్ :  గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షల్లో అవ క‌త‌వ‌క‌లను నివృత్తి చేయాల‌ని ఎమ్మెల్సి క‌ల్వ‌కుంట్ల క‌విత అన్నారు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్...

ఎల్ఐజి క్వాట‌ర్స్‌లో పేరుకుపోయిన చెత్త దిబ్బలను తొలగించాలి

ఎల్ఐజి క్వాట‌ర్స్‌లో పేరుకుపోయిన చెత్త దిబ్బలను తొలగించాలి సిపిఐ (ఎం) ముషీరాబాద్ జోన్ కార్యదర్శి వర్గ సభ్యులు రమేష్ హైద‌రాబాద్‌, అద్దం న్యూస్ : ముషీరాబాద్ నియోజకవర్గం రాంన‌గ‌ర్ డివిజన్ బాగ్‌లింగంప‌ల్లి ఎల్ఐజి క్వాట‌ర్స్‌లో...

భ‌గ‌త్‌సింగ్ స్ఫూర్తితో డ్రగ్స్, గంజాయి నిర్మూలన కోసం కృషి చేద్దాం.!!

భ‌గ‌త్‌సింగ్ స్ఫూర్తితో డ్రగ్స్, గంజాయి నిర్మూలన కోసం కృషి చేద్దాం.!!  ఎస్ఎఫ్ఐ- డివైఎఫ్ఐ హైదరాబాద్ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో 2K రన్ హైద‌రాబాద్‌, అద్దం న్యూస్ : భ‌గ‌త్‌సింగ్ స్ఫూర్తితో డ్రగ్స్, గంజాయి నిర్మూలన...

Most Read

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

You cannot copy content of this page