Friday, September 18, 2026

Yearly Archives: 2025

చారిత్రక చిత్ర వైభవం పుస్తకావిష్కరణ

సిటీ కల్చరల్, అద్దం న్యూస్‌ : ప్రముఖ రచయిత వైట్ల కిషోర్ కుమార్ (అచ్చంట) రచించిన చారిత్రక చిత్ర వైభవం పుస్తకావిష్కరణ సభ యువ కళావహిని ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలోని సమావేశ మందిరంలో...

పంచాయితీ కార్మికులకు, ఉద్యోగులకు పెండింగ్ వేతనాలు వెంటనే ఇవ్వాలి

  హైద‌రాబాద్‌ బ్యూరో, అద్దం న్యూస్‌ : తెలంగాణ రాష్ట్ర వ్యాపితంగా 12769 గ్రామపంచాయతీలలో పనిచేస్తున్న సుమారు 60 వేల మంది కార్మికులకు పెండింగ్‌లో ఉన్న వేతనాలు అన్నింటిని వెంటనే చెల్లించాలని ట్రేడ్ యూనియన్...

విజయశాంతిని కలిసిన కాంగ్రెస్ నేతలు

అంబ‌ర్‌పేట్‌, అద్దం న్యూస్‌ : ప్రముఖ సినీనటి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు విజయశాంతి ఎమ్మెల్సీగా ఎన్నికైన సందర్భంగా లేబర్ బోర్డ్ మాజీ వైస్ చైర్మన్ నాగభూషణం, కాంగ్రెస్ పార్టీ ఖైరతాబాద్ జిల్లా...

శ్యామ్ బాబా ఆలయంలో వైభవంగా ఫాల్గుణి మేళా వేడుకలు

అంబ‌ర్‌పేట్‌, అద్దం న్యూస్‌ : భక్తిభావం వెల్లివిరిసింది. జై కృష్ణ జై జై నినాదాలు మిన్నంటాయి. కలియుగ కృష్ణుడిగా భావించే శ్యామ్ బాబా మహాభారత యుద్ధంలో తన శిరస్సును శ్రీకృష్ణ భగవానుడికి దానమిచ్చే...

నాణ్యమైన విద్యుత్ సరఫరాయే లక్ష్యంగా పని చేయండి – సీఎండీ ముషారఫ్ ఫరూఖీ ఐఏఎస్

హైద‌రాబాద్‌ బ్యూరో, అద్దం న్యూస్‌ : నాణ్యమైన విద్యుత్ సరఫరాయే లక్ష్యంగా పని చేయాల‌ని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణి సంస్థ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ ముషారఫ్ ఫరూఖీ ఐఏఎస్ అన్నారు....

మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత – మంత్రి శ్రీధర్ బాబు

మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత – మంత్రి శ్రీధర్ బాబు రూ. 41.19 కోట్ల  అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి శ్రీధర్ బాబు తెలంగాణ‌ బ్యూరో, అద్దం న్యూస్‌ : మౌలిక వసతుల కల్పనకు...

లంగర్ హౌస్ లో ఒకరి ఆత్మహత్యాయత్నం

ముద్ర, కార్వాన్: లంగర్ హౌస్ ప్రధాన రహదారి వద్ద వ్యక్తి పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ సంఘటన లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల...

నకిలీ పత్రాలతో కోట్ల భూమిని విక్రయించిన నిందితుల అరెస్ట్

ముద్ర రాజేంద్రనగర్: నకిలీ పత్రాలు సృష్టించి నాలుగున్నర కోట్ల కోట్ల రూపాయల విలువైన ప్లాటును అమ్మేశారు. దీని వెనుక సబ్ రిజిస్టర్ తో పాటు కార్యాలయ సిబ్బంది హస్తం ఉన్నదా అనే కోణంలో...

అక్కడ మూడో భాషగా దేనిని నేర్పుతారు?: స్టాలిన్ ప్రశ్న

మూడో భాషకు అనుమతిస్తే ఏమవుతుందని ప్రశ్నిస్తున్నారన్న స్టాలిన్ ఉత్తరాదిన మూడో భాషగా దేనిని నేర్పుతారని ప్రశ్న ఉత్తరాదిన రెండు భాషలే నేర్పిస్తే, ఇక్కడ మూడోది ఎందుకని ప్రశ్న త్రిభాషా సూత్రాన్ని అమలు చేస్తే,...

నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో శ్రీపాల్ రెడ్డి, కరీంనగర్ నుండి మల్కా కొమురయ్య గెలుపు

నల్గొండ-ఖమ్మం-వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్టీయూ అభ్యర్థి గెలుపు కరీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ నుండి మల్కా కొమురయ్య విజయం మల్కా కొమురయ్యకు మద్దతు పలికిన బీజేపీ తెలంగాణలో జరిగిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్టీయూ, బీజేపీ...

Most Read

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

You cannot copy content of this page