ప్రభుత్వం ప్రకటించిన కోటి రూపాయల నిధులను మంజూరు చేయాలి
– గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్
హైదరాబాద్, డిసెంబర్ 12, అద్దం న్యూస్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని...
తెలంగాణలో భూ కబ్జాల పర్వం
మంత్రి కుమారుడి అరాచకం
మంత్రి రాజీనామా చేయాలి
– టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ అధ్యక్షుడు సాయిబాబా డిమాండ్
హైదరాబాద్, డిసెంబర్ 12, అద్దం న్యూస్ : తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ...
10 వ తరగతి పరీక్షల షెడ్యూల్ మార్చాలి
– పిడిఎస్యు తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొడపంగి నాగరాజు
హైదరాబాద్, డిసెంబర్ 11, అద్దం న్యూస్ : 10 వ తరగతి పరీక్షల షెడ్యూల్ మార్చాలని...
అద్దం న్యూస్, వెబ్డెస్క్: జపాన్లో వరుస భూకంపాలు ప్రజలను హడలెత్తిస్తున్నాయి. ఇవాళ 6.7 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు అధికారులు తెలిపారు. ఉత్తర పసిఫిక్ తీరప్రాంతంలో సునామీ అలలు మీటర్ ఎత్తులో ఎగసిపడొచ్చని హెచ్చరించారు....
హైదరాబాద్ నగర గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేసిరెడ్డి ఉపేందర్రెడ్డికి సన్మానం
హైదరాబాద్, డిసెంబర్ 11, అద్దం న్యూస్ : హైదరాబాద్ నగర గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేసిరెడ్డి ఉపేందర్రెడ్డి పదవి బాధ్యతలు స్వీకరించి ఒక...
డాలర్తో పోలిస్తే ఆల్టైమ్ కనిష్ఠానికి చేరిక
అద్దం న్యూస్, వెబ్డెస్క్ : అంతర్జాతీయ విపణిలో దేశీయ కరెన్సీ రూపాయి విలువ పతనం కొనసాగుతూనే ఉంది. ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, అంతర్జాతీయ మార్కెట్ల ఒడిదుడుకుల ప్రభావంతో...
అద్దం న్యూస్, వెబ్డెస్క్: వచ్చే ఏడాది టీ-20 ప్రపంచ కప్కు భారత్- శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లకు సంబంధించి.. టికెట్ సేల్స్ను ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ గురువారమే...
అద్దం న్యూస్, వెబ్డెస్క్ : రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లోని ది పెండెంట్ ఫామ్హౌస్పై ఎస్వోటీ పోలీసులు దాడులు చేశారు. అనుమతి లేకుండా మద్యం పార్టీ నిర్వహిస్తున్న ముగ్గురిపై కేసు నమోదు చేశారు. ఫామ్హౌస్లో...
అద్దం న్యూస్, వెబ్డెస్క్ : కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శివరాజ్ వి పాటిల్ (Shivraj Patil) (90) శుక్రవారం అనారోగ్యంతో మహారాష్ట్రలోని లాతూర్లో కన్నుమూశారు. ఆయన తన సుదీర్ఘ...