నేడు డయల్ యువర్ డీఎం
హైదరాబాద్, మే 7, ( అద్దం న్యూస్ ) : ముషీరాబాద్ ఆర్టీసి డిపో పరిసర ప్రాంతంలో నివసించే ప్రజలకు, ప్రయాణికులకు రవాణా సమస్యలపై శుక్రవారం ( నేడు ) డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వ హించనున్నట్లు ముషీరాబాద్ డిపో మేనేజర్ టి.రఘు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. నేడు శుక్రవారం మధ్యాహ్నం 3గంటల నుంచి 4 గంటల వరకు డయల్ యువర్ డిపో మేనేజర్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సర్వీసు సేవలకు సంబంధించి సమస్యలు, సలహాలు, ఫిర్యాదులు చేసేందుకు 9885423042 కు సంప్రదించాలని కోరారు.![]()

![]()













Leave a Reply