...

కృష్ణాన‌గ‌ర్ బ‌స్తీలో ఘ‌నంగా అంబేద్క‌ర్ జ‌యంతి

కృష్ణాన‌గ‌ర్ బ‌స్తీలో ఘ‌నంగా అంబేద్క‌ర్ జ‌యంతి

ముషీరాబాద్‌, ఏప్రిల్ 14, అద్దం న్యూస్ :    భార‌త రాజ్యాంగ నిర్మాత‌, న్యాయ‌కోవిదుడు డాక్ట‌ర్‌.బిఆర్.అంబేద్క‌ర్ జ‌యంతి కార్య‌క్ర‌మం మంగ‌ళ‌వారం ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం రాంన‌గ‌ర్ డివిజ‌న్ కృష్ణాన‌గ‌ర్ బ‌స్తీలో ఘ‌నంగా జ‌రిగింది. బ‌స్తీ అధ్య‌క్షుడు వై.శాంతి కుమార్ ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో బ‌స్తీ ఉపాధ్య‌క్షుడు, పోచమ్మ టెంపుల్ క‌మిటీ చైర్మ‌న్ ఈరెలి రాజ్‌కుమార్‌, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స్వామిరావు, ప్ర‌జాస్వామ్య పార్టీ అధ్య‌క్షుడు రాజ్‌కుమార్‌, బ‌స్తీవాసులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా బ‌స్తీ అధ్య‌క్షుడు వై.శాంతికుమార్ అంబేద్క‌ర్ విగ్ర‌హంతో పాటు బాబూ జ‌గ్జీవ‌న్ రామ్ విగ్ర‌హానికి పూల‌మాల‌లేసి నివాళుల‌ర్పించారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.