మంద‌కృష్ణ మాదిగ చిత్ర ప‌టానికి పాలాభిషేకం

హైద‌రాబాద్‌, అద్దం న్యూస్ : ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ బిల్లు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ఏక‌గ్రీవ చ‌ట్ట‌బ‌ద్ధ‌త కై ఆమోదం పొందిన సంద‌ర్భంగా హైద‌రాబాద్ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో ఎంఆర్‌పిఎస్‌,…

Read More
ఎన్నికల్లో రాజకీయలబ్ధి పొందే విధంగా కాంగ్రెస్ బ‌డ్జెట్‌ – టిడిపి సికింద్రాబాద్ పార్లమెంటు అధ్యక్షుడు సాయిబాబా

హైద‌రాబాద్‌, అద్దం న్యూస్ : కాంగ్రెస్ ప్రభుత్వము కులగణన పేరుతో కొండంత ప్రచారం చేసి అతికష్ట మీదట కులగణన పూర్తిచేసి సంపూర్ణంగా బలహీన వర్గాల సంఖ్య తేలకుండానే…

Read More
తెలంగాణ ఆర్ధిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిన రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ – కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్

హైద‌రాబాద్‌, అద్దం న్యూస్ : అమలు పర్చని కాంగ్రెస్ అభయ హస్తం 6 పథకాల మాదిరిగానే రాష్ట్ర బడ్జెట్ ఉంద‌ని గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్…

Read More
9 నెలల నిరీక్షణకు తెర.. భూమిని చేరుకున్న సునీత.. వీడియో ఇదిగో!

తెల్లవారుజామున 3.27 గంటలకు ఫ్లోరిడా సముద్ర తీరంలో ల్యాండైన డ్రాగన్ క్రూ అప్పటికే అక్కడ బోట్లతో సిద్ధంగా ఉన్న నాసా సిబ్బంది వ్యోమగాములను బయటకు తీసి జాన్సన్…

Read More
ఆల్ ఇండియా హ్యూమ‌న్ రైట్స్ గ్రేట‌ర్ హైద‌రాబాద్ అధ్య‌క్షునిగా సిరిగిరి శ్యామ్‌

హైద‌రాబాద్‌, అద్దం న్యూస్ : ఆల్ ఇండియా హ్యూమ‌న్ రైట్స్ గ్రేట‌ర్ హైద‌రాబాద్ అధ్య‌క్షునిగా ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు, తెలంగాణ ఉద్య‌మ‌కారులు…

Read More
11 మంది యూట్యూబర్లపై కేసులను నమోదు చేసిన నగర పోలీసులు

హైదరాబాద్, అద్దం న్యూస్ : బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేస్తున్న 11 మంది యూ ట్యూబర్లు, ఇన్ ఫ్లూయన్సర్లపై హైదరాబాద్ నగర పోలీసులు కేసులు నమోదు చేశారు.…

Read More
విద్యా రంగానికి 20 శాతం బడ్జెట్ కేటాయించాలి – ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ డిమాండ్

విద్యా రంగానికి 20 శాతం బడ్జెట్ కేటాయించాలి – ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ డిమాండ్ హైదరాబాద్, అద్దం న్యూస్…

Read More
నూతన స్ట్రీట్ లైట్ల‌ ఏర్పాటును పర్యవేక్షించిన కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్

హైదరాబాద్, అద్దం న్యూస్ : ప్రజల విజ్ఞప్తి మేరకు వీధిలైట్లను ఏర్పాటు చేసినట్లు ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఏ.పావని వినయ్ కుమార్ అన్నారు. అందులో…

Read More
అప్పుడే పుట్టిన బేబీకి నిప్పట్టించి తగలబెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు

హైదరాబాద్, అద్దం న్యూస్ : హైదరాబాద్ ఇందిరాపార్క్ ఎన్టీఆర్ స్టేడియంలో అప్పుడే పుట్టిన బేబీకి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పట్టించి తగలబెట్టారు. చెత్తా చెదారంలో సోమవారం మధ్యాహ్నం 12…

Read More
అభివృద్ధి వికేంద్రీకరణకు కట్టుబడి ఉన్నాం  – మంత్రి లోకేష్‌

ఆంధ్ర ప్రదేశ్ బ్యూరో, అద్దం న్యూస్ : అభివృద్ధి వికేంద్రీకరణకు కట్టుబడి ఉన్నామని ఏపి మంత్రి నారా లోకేష్‌ అన్నారు. సోమవారం ప్రైవేట్‌ వర్సిటీల ఏర్పాటుపై ఏపీ…

Read More

You cannot copy content of this page