మహిళా స్వయం ఉపాధి శిక్షణ శిబిరాన్ని సందర్శించిన కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్

హైదరాబాద్, అద్దం న్యూస్ : ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ వివి గిరిన‌గ‌ర్ బ‌స్తీ క‌మ్యూనిటీహాల్‌లో ల‌య‌న్స్ క్ల‌బ్ ఆఫ్ సికింద్రాబాద్ ప్యార‌డైజ్‌, నివి చారిట‌బుల్ ట్ర‌స్ట్…

Read More
ప్రతి మహిళ సామాజికంగా, ఆర్థికంగా ముందుకు వెళ్లాలి – క‌వాడిగూడ కార్పొరేట‌ర్ ర‌చ‌న శ్రీ

హైదరాబాద్, అద్దం న్యూస్ : ప్రతి మహిళ సామాజికంగా, ఆర్థికంగా ముందుకు వెళ్లాలని క‌వాడిగూడ కార్పొరేట‌ర్ జి.ర‌చ‌న శ్రీ అన్నారు. అప్స స్వ‌చ్ఛంద సంస్థ ఆధ్వ‌ర్యంలో మ‌హిళా…

Read More
తెలంగాణ గడ్డమీద బహుజన రాజ్యం స్థాపిద్దాం

హైదరాబాద్, అద్దం న్యూస్ : తెలంగాణ గడ్డమీద బహుజన రాజ్యం స్థాపిద్దామ‌ని ప‌లువురు సామాజిక తత్వవేత్త ప్రపంచ పర్యావరణ సంస్థ జాతీయ అధ్యక్షులు డాక్టర్ సిహెచ్ భద్ర…

Read More
ఆరె కటికలకు ప్రత్యేక కార్పొరేష‌న్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేయాలి – ఆరె క‌టిక అభివృద్ధి సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్య‌క్షుడు భూంప‌ల్లి అశోక్‌కుమార్‌

హైదరాబాద్, అద్దం న్యూస్ : ఆరె కటికలకు ప్రత్యేక కార్పొరేష‌న్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆరె క‌టిక అభివృద్ధి సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్య‌క్షుడు జి.భూంప‌ల్లి అశోక్‌కుమార్…

Read More
బీసీల కోసం ప్రత్యేక బిల్లును ప్రవేశ పెట్టాలి – పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్

అంబ‌ర్‌పేట్‌, అద్దం న్యూస్ : రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించిన బీసీ బిల్లు తీర్మానాన్ని పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి బీసీల రిజర్వేషన్లు పెంచే విధంగా కృషి చేయాలని పిసిసి…

Read More
ప్రజలకు దాహార్తిని తీర్చడానికి చలివేంద్రాలు దోహదం – అంబర్‌పేట్ బిఅర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు సిద్ధార్థ ముదిరాజ్

అంబర్‌పేట్, అద్దం న్యూస్ : వేసవి కాలంలో ప్రజలకు దాహార్తిని తీర్చడానికి చలివేంద్రాలు దోహదపడతాయని అంబర్‌పేట్ బిఅర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు సిద్ధార్థ ముదిరాజ్ అన్నారు. అంబర్‌పేట్ బిఆర్ఎస్…

Read More
పద్యనాటకాలను ఆదరించాలి – దక్షిణ మధ్య రైల్వే పూర్వ జనరల్ మేనేజర్ సి.రామకృష్ణ

సిటి కల్చరల్, అద్దం న్యూస్ : తెలుగునాట అనాదిగా ప్రదర్శిస్తున్న పద్యనాటకాలను ఆదరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని దక్షిణమధ్య రైల్వే పూర్వ జనరల్ మేనేజర్ సి.రామకృష్ణ అన్నారు.…

Read More
నేడు టిడిపి 43వ ఆవిర్భావ దినోత్స‌వ వేడుక‌లు – టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు సాయిబాబా

హైదరాబాద్, అద్దం న్యూస్ : నేడు టిడిపి 43వ ఆవిర్భావ దినోత్స‌వ వేడుక‌లను నిర్వ‌హించ‌నున్న‌ట్లు ఆ పార్టీ సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు సాయిబాబా అన్నారు. శుక్ర‌వారం…

Read More
పెండింగ్‌లో ఉన్న సమస్యలన్నిటిని పరిష్కరిస్తాం     – కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్

హైదరాబాద్, అద్దం న్యూస్ : పెండింగ్‌లో ఉన్న సమస్యలన్నిటిని పరిష్కరిస్తామని ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ అన్నారు. ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్…

Read More
మనస్థాపంతో భవనం పై నుండి దూకి వివాహిత ఆత్మహత్య 

హైదరాబాద్, అద్దం న్యూస్ : భర్త, అత్తింటివారు వేధిస్తున్నారనే మనస్థాపంతో భవనం పై నుండి వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.…

Read More

You cannot copy content of this page