డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్ర పటానికి నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్ర పటానికి నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్, డిసెంబర్ 6, అద్దం న్యూస్ :   భారత దేశ రాజ్యాంగ నిర్మాత, భారతరత్న బాబా సాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా శనివారం ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ నివాసంలో ఆ మహనీయుడి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.

 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page