కాప్రా, జూన్ 17, అద్దం న్యూస్ : లక్షా 20 వేల రూపాయల లంచం తీసుకుంటూ జిహెచ్ఎంసి ఏఈఈ ఏసీబికి చిక్కింది. హైదరాబాద్–కాప్రా జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఒక కాంట్రాక్టర్ పూర్తి చేసిన పనికి సంబంధించిన కొలతలను ఎం-బుక్ లో చేర్చేందుకు రూ.1,20,000 లంచం ఇవ్వాలని ఏఈఈ బి.స్వరూప డిమాండ్ చేసింది. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జీహెచ్ఎంసీ కార్యాలయంపై దాడి చేసి, ఏఈఈ ని రెడ్ హ్యాండెడ్గా ఏసీబి అధికారులు పట్టుకున్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png











Leave a Reply