శ్రీ క‌ట్ట మైస‌మ్మ దేవాల‌యంలో పూజ‌లు చేసిన పులిగారి గోవ‌ర్థ‌న్‌రెడ్డి

శ్రీ క‌ట్ట మైస‌మ్మ దేవాల‌యంలో పూజ‌లు చేసిన పులిగారి గోవ‌ర్థ‌న్‌రెడ్డి

హైదరాబాద్, అక్టోబ‌ర్ 2, అద్దం న్యూస్ : ద‌స‌రా పండుగ సంద‌ర్భంగా హైద‌రాబాద్ లోయ‌ర్ ట్యాంక్‌బండ్‌లోని శ్రీ క‌న‌కాల క‌ట్ట మైస‌మ్మ దేవాల‌యంలో తెలంగాణ అడ్వ‌కేట్ జేఏసి క‌న్వీన‌ర్, రాష్ట్ర పంచాయ‌తీరాజ్ ట్రిబ్యున‌ల్ మాజీ స‌భ్యుడు పులిగారి గోవ‌ర్థ‌న్‌రెడ్డి పూజ‌లు చేశారు. ఈ సంద‌ర్భంగా కారుకు వాహ‌న పూజ చేశారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page